బీర్కూర్, ఆగస్టు 11: దేశంలోని ప్రతి పౌరుడు అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలు దేశం కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. బాన్సువాడ పట్టణంలో గురువారం నిర్వహించిన ఫ�
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి వర్ని మండలం పాత వర్నిలో40 ఇండ్లను ప్రారంభించిన స్పీకర్ వర్ని, ఆగస్టు 11: బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లను అందించే వరకూ విశ్రమించేది�
త్వరలో 10 లక్షల కొత్త పింఛన్లు దీర్ఘకాలిక ప్రయోజనాలతోనే పథకాల అమలు కామారెడ్డి పట్టణ పరిధిలోని మహిళలు, లబ్ధిదారులతో వీసీలో మంత్రి కేటీఆర్ కామారెడ్డి, ఆగస్టు 11: రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథక
ఉత్సాహంగా సాగిన ఫ్రీడమ్ రన్ ఇందూరులో జాతీయ పతాక రెపరెపలు దేశభక్తి నినాదాలతో మార్మోగిన వీధులు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇందూరు, ఆగస్టు 11 : ఇందూరు త్రివర్ణ శోభితమైంది. స్వతంత్ర
భీమ్గల్, ఆగస్టు 11 : నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ స్వాతంత్య్ర సమరయోధుల ఇలాకాగా ప్రఖ్యాతి గాంచింది. ఒకప్పుడిది తాలుకా. అప్పట్లో ఈ తాలూకా పరిధిలో భీమ్గల్, కమ్మర్పల్లి, వేల్పూర్, సిరికొండ, మోర్తాడ్�
రజాకార్లతో పోరాడుతూనే జాతీయ జెండాను సమున్నతంగా నిలిపిన సాహసవీరులు స్వేచ్ఛా పిపాసుల పోరాటాలతో పులకించిన మంజీర తీరం స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పరితపించిన యోధులెందరికో నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతం
ఉచిత పథకాలను కేంద్రం ఇవ్వొద్దనడం బాధాకరం నూతన విద్యుత్ సవరణ చట్టం అనాలోచితం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తానే పోటీ చేస్తానని స్పష్ట
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతిఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి మహనీయులను స్మరించుకుంటూ దేశకీర్తిని ప్రపంచానికి చాటాలి ఫ్రీడం పార్కులో మొక్కలు నాటిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, ఆగస్టు 10 : స
చికిత్స పొందుతూ యువకుడి మృతి బాలిక ఆరోగ్య పరిస్థితి విషమం తప్పుడు సంబంధం అంటగట్టారనే మనస్తాపంతో అఘాయిత్యం నిజామాబాద్ క్రైం, ఆగస్టు10: తమ మధ్య అన్నా చెల్లెళ్ల సంబంధం మాత్రమే ఉన్నదని, ఎలాంటి తప్పు చేయకపోయ�
రక్షాబంధన్ వేళ అన్నదమ్ముల ఇంటికి వెళ్లలేని మహిళలకు కార్గో సేవలు 24 గంటల్లో గమ్యస్థానానికి రాఖీలు జిల్లాలో 5 కౌంటర్లు ఏర్పాటు విద్యానగర్, ఆగస్టు 10: రక్షాబంధన్ వేళ రాఖీలు కట్టేందుకు అన్నదమ్ముల ఇంటికి వె�
కమ్మర్పల్లి, ఆగస్టు 10 : మండలంలోని ఉప్లూర్కు చెందిన బైర రాజేశ్ గుండె ఆపరేషన్ చేసుకోగా, మంత్రి వేముల ప్రశాంత్ర్రెడ్డి రూ.3లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ మేరకు టీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎల్వోసీ కాప�
అతివేగంతో డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు నలుగురి దుర్మరణం మృతుల్లో ఇద్దరు చిన్నారులు మరో ముగ్గురికి గాయాలు మృతులు హైదరాబాద్, మహారాష్ట్ర వాసులు ముప్కాల్, ఆగస్టు 10 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్�
ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటి స్ఫూర్తి నింపిన రప్రజాప్రతినిధులు కొనసాగుతున్న ఇంటింటికీ జెండాల పంపిణీ భారీ త్రివర్ణ పతాకాలతో స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ ర్యాలీలు దేశభక్తిని చాటిచెప్పేలా విస్తృత�
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపు ఇందూరు, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్, మండలకేంద్రాల్లో జాతీయస్ఫూర్తిని చాటేలా గురువారం ఫ్రీడం రన్ నిర్వహిం