దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుకుందామని ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన వేడుక(సెంట్రల్�
ముస్తాబైన ఇందిరాగాంధీ స్టేడియం హాజరు కానున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సోమవారం నిర్వహించే కార్యక్రమ ఏ
ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న వేడుకలు అలరించిన జానపద కళాకారుల ప్రదర్శనలు బాన్సువాడలో హాజరైన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ టౌన్, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నిజామాబా�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ రూరల్, ఆగస్టు 14: గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించే తీజ్ పండుగ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం రాంపూ
వీధికో వీరుడి విగ్రహం.. వాడలకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు జాతీయతా భావం చాటుతున్న కామారెడ్డి పట్టణం కామారెడ్డి, ఆగస్టు 14: పరాయి పాలన నుంచి దేశానికి స్వేచ్ఛను ప్రసాదించేందుకు ప్రాణాలర్పించిన మహనీయులు ఎం�
కేక్ కట్ చేసిన నాయకులు, అభిమానులు విద్యార్థులు, రోగులకు పండ్లు పంపిణీ నిజాంసాగర్/పిట్లం/మద్నూర్/బిచ్కుంద, ఆగస్టు14: ఎమ్మెల్యే షిండే పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్
దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మన రాష్ట్రంలోనే.. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ నవీపేట, ఆగస్ట్టు 14 : తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేపోతున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ విమర్శించారు. కేంద్ర�
తమిళనాడు రైతు, వ్యాపార సంఘాల సదస్సులో కోటపాటి ఆర్మూర్, ఆగస్టు 14 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని దక్షిణ భారత రైతుసంఘాల ఫెడరేషన్ అధ్యక్షుడు కోటపాటి నర్సింహన
స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులు కామారెడ్డి మొదటి ఎమ్మెల్యే విఠల్రెడ్డి సహా పలువురి పోరాటం భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన సందర్భంలో కామారెడ్డి ప్రాంతానికి చెందిన వారు ప్రత్యక్షంగా, పరోక్షంగ�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో ఫ్రీడమ్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా 750 మీటర్ల త్రివర్ణ పతాకం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇందూరు/ఖలీల్వాడి, ఆగ�
కామారెడ్డి పాత కలెక్టరేట్ వద్ద ఘటన 19 మందికి స్వల్ప గాయాలు..దవాఖానకు తరలింపు బస్ డ్రైవర్కు మూడు రోజులుగా అనారోగ్యం కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సు�
ప్రాథమిక పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు అభ్యాసన సామర్థ్యాలుపెంచేందుకు ప్రయత్నం విద్యా ప్రమాణాల పెంపునకు సర్కారు విశేష కృషి ఉమ్మడి జిల్లాలో ప్రాథమిక విద్యను అభ్�