వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. విద్యార్థులు, ఉద్యో�
మరోమారు బయటపడిన ఎంపీ డొల్లతనం చెక్డ్యామ్ల నిర్మాణాలపై చెప్పినవన్నీ అవాస్తవాలే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చెక్డ్యామ్ల నిర్మాణం నాబార్డు రుణమే తప్ప కేంద్రం నిధులేమీ లేవు స్పష్టం చేసిన జలవనరుల శాఖ �
కోటగిరి/ఖలీల్వాడి/డిచ్పల్లి/ధర్పల్లి/నిజామాబాద్ క్రైం/ ఖలీల్వాడి (మోపాల్),ఆగస్టు 18 : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతిని జిల్లా వ్యాప్తంగా గౌడ కుల�
ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ ఎడపల్లి, ఆగస్టు 18 : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ అన్నారు. ఎడపల్లి మండలంలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్
ఇందూరు, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పరాక్రమానికి ప్రతీక అని వక్తలు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం సర్వాయి పాపన్నగౌడ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా.. కలెక్టరేట్లో ఫ్రీడం కప్లో పాల్గొన్న కలెక్టర్, సీపీ నిజామాబాద్ స్పోర్ట్స్/ ఇందల్వాయి/ భీమ్గల్/రెంజల్, ఆగస్టు 18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లావ్యాప్తంగా క
పసుపుబోర్డు హామీ నెరవేర్చని ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నం వేల్పూర్ ధర్నాలో అబద్ధాలు వల్లించిన బీజేపీ నేత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తప్పుడు కూతలు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్�
వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సరిగ్గా 11.30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించిన సబ్బండవర్ణాలు జాతీయతా స్ఫూర్తిని చాటిన ప్రజలు సామూహిక జాతీయ గీతాలాపనతో మార్మోగిన నిజామాబాద్ వెల్లివిరిసిన జాతీయతాభావం జా�
తెలంగాణ పథకాలను చూసేందుకు కేంద్ర బృందాలను పంపించిన మోదీ ప్రభుత్వం కోటగిరి విండో నూతన భవన ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి కోటగిరి, ఆగస్టు 16: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం క
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రజలు జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపనలో జిల్లా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు జాతీయ గీతం ఆలపిం�
వేల్పూర్, ఆగస్టు 16 : బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి జరగడంలేదని బీజేపీ నాయకుల ఆరోపణలను టీఆర్ఎస్ నాయకులు ఖడించారు. దీనిపై ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. మండల కేంద్రంలోని ఎక్
జిల్లాలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష�
కేసులు నమోదు కాని గ్రామంగా ర్యాగట్లపల్లి ఆదర్శంగా నిలిచిందని, ఈ గ్రామాన్ని మిగతా గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. సోమవారం ర్యాగట్లపల్లిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర�