ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 97 పరీక్షా కేంద్రాలు నిజామాబాద్లో 68.. కామారెడ్డిలో 29 సెంటర్లు హాజరు కానున్న 33,209 మంది అభ్యర్థులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ నిమిషం ఆలస్యమై�
వృద్ధులు, దివ్యాంగులకు పెద్దమొత్తంలో ప్రయోజనం మన రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ సగం కుటుంబాలకు ఏదో రూపేణా లబ్ధి బాన్సువాడలో నూతన పింఛన్ల పంపిణీలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఆగస్�
కొత్త కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేయాలి ఎక్కడైనా మొక్కలు ఎండిపోతే కొత్తవి నాటాలి నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, ఆగస్టు 27: ఈ నెలాఖరులోగా న్యూ కలెక్టరేట్ను అందంగా ముస్తాబు చేయాలని కలెక్ట�
ఎన్సీడీ సర్వే 97శాతం పూర్తి కామారెడ్డి జిల్లాలో 64వేల మందికి బీపీ, షుగర్ త్వరలో రోగుల ఇంటికే మాత్రల చేరవేత క్యాన్సర్ రోగుల గుర్తింపు సర్వేకు సన్నాహాలు ఎల్లారెడ్డి, ఆగస్టు27: ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్
ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, ఆగస్టు 26 : నిజామాబాద్ జిల్లాలో సెస్టెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన నేపథ్యంలో అవసరమైన బందోబస్తు ఏర్పాట్లను సీపీ
ఎస్సారెస్పీలో జలవిద్యుత్ వెలుగులు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల సిరులతోపాటు దండిగా విద్యుత్ వెలుగులను పంచుతున్నది. ఇక్కడి జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నిరంతరాయంగా కరెంట్ ఉత్పత్తి అవుతున్నది. పవర్
లబ్ధిదారుల నుంచి సేకరిస్తున్న చిరు వ్యాపారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న అధికారులు సదాశివనగర్, ఆగస్టు 24 : పేదలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రూపాయికే కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ర
నిజామాబాద్ క్రైం/రెంజల్/నవీపేట/శక్కర్నగర్, ఆగస్టు 23: ముస్లిముల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా ఎంఐఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ఆందోళన చేశారు. ఎంఐఎం కార్పొర�
ఎకరం విస్తీర్ణంలో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం జిల్లాలో వందకు పైగానే చేపల చెరువులు ఉపాధి హామీలో తవ్వుకుంటున్న రైతులు ఎల్లారెడ్డి, ఆగస్టు 23: సాగు నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మార్పువైపు అడుగులు వేస్�
అప్పుల బాధతో హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్య మృతులు ఆదిలాబాద్ జిల్లా వాసులు వేధింపులే కారణమని సూసైడ్ నోట్ నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన రియల్ ఎస్టేట్ వ్యాపారం కుటుంబాన్ని బలిగొన్నది. అప్పులు తీర్చ