కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగంపై రుసరుసలు బీజేపీ శ్రేణులతో కలిసి ఇష్టానుసారంగా ప్రవర్తన మోదీ ఫ్లెక్సీ పెట్టాలంటూ కలెక్టర్కు హుకూం జారీ లబ్ధిదారుల ప్రశ్నలపై కేంద్రమంత్రి దాటవేత ధోరణి రేషన్షాపు తనిఖీ
రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు చెప్పడం సరికాదు కామారెడ్డి జిల్లా పర్యటనలో సంక్షేమం, అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని భావించాం.. కానీ మా అంచనాలను తలకిందులు చేశారు.. బాన్సువాడకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై ఎన�
ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్ దోమకొండ, సెప్టెంబర్ 2 : పేదల ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. దోమకొండ మండల కేంద్రంలోని జేఎస
ప్రియుడితో కలిసి కూతురిని కడతేర్చిన తల్లి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన వైనం 10 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, సెప్టె�
కేంద్ర విత్త మంత్రి హోదా మరిచి, స్థాయి దిగజారి అబద్ధాలు మాట్లాడారు రేషన్ షాపులో చిల్లర రాజకీయాలు చేసిన నిర్మలా సీతారామన్ ఒక జిల్లా కలెక్టర్నూ అగౌరపరిచారు.. నిర్మలమ్మపై రాష్ట్ర మంత్రి ప్రశాంత్రెడ్డ�
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్వి అవగాహనారాహిత్య వ్యాఖ్యలు కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తే నిధులు ఇస్తారని భావించాం.. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు విలేకరుల స
నిజామాబాద్ సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 1 : సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీన నిజామాబాద్ రానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నదని నిజామాబాద్ పోలీస్ కమి�
దేశాన్ని అప్పులపాలు చేస్తున్న ప్రధాని మోదీ ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్పల్లి, సెప్టెంబర్ 1 : ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివ
తెలంగాణపై కేంద్రానిది వివక్ష కాదా? ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ కోతలకు కారణమెవ్వరు? బీజేపీ ప్రభుత్వంతో సామాన్యులకు ఒరిగిందేమిటి అటకెక్కిన పీఎం ముద్ర రుణాల పంపిణీ కార్యక్రమం వీధి వ్యాపారులను ముంచుతున్న మ�
అందరి కండ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ కల 57 సంవత్సరాలు నిండినవారందరికీ పెన్షన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇందూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్రెడ
అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో నలుగురు ఉపాధ్యాయుల ఎంపిక ఈ నెల 5న పురస్కారాల ప్రదానం ఇందూరు, సెప్టెంబర్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక�
దేవతల గణాధిపతి, తొలి పూజ్యనీయుడైన విఘ్నేశ్వరుడిని కొలిచే వేళైంది. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన మండపాల్లో ప్రతిమలను ప్రతిష్ఠించనుండగా, నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధల�
మావోయిస్టుల మాయలో పడి యువత ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మండలంలోని గండిగోపాల్పూర్, గోండుగూడెం, క