గోమయ వసతే లక్ష్మి.. గోమయంలో సాక్షాత్తూ లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. గోమయం అంటే పవిత్రమైన మన దేశీ ఆవు పేడ. దేశంలో మారుతున్న కాలంతో పాటు పురాతన సంప్రదాయాలను ప్రజలు మర్చిపోతున్నారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం భోసి గ్రామంలో ప్రతిష్ఠించే వినాయకుడికి ఓ ప్రత్యేకత ఉంది. 59 ఏళ్లుగా ఇక్కడ కర్ర వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. కానీ నిమజ్జనం చేయరు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయం ఇకపై అన్ని స్కూళ్లలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రతి నెలా మూడో శనివారం ఎస్ఎంసీతోపాటు నిర్వహణ మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ కోటగిరి, ఆగస్టు 29: ప్రభుత్వ పాఠశాల
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి ధ్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకోవాలి జాతీయ క్రీడాదినోత్సవంలో సభాపతి పోచారం బాన్సువాడ టౌన్, ఆగస్టు 29: క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సభాపతి పోచార
మండలాలకు చేరుకున్న జాబితాలు నిజామాబాద్ జిల్లాలో48 వేల కొత్త పెన్షన్లు మంజూరు లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు ఇవ్వనున్న ప్రజాప్రతినిధులు పది రోజుల్లో పంపిణీకి ఆదేశాలు వచ్చే నెలలో చేతికందనున్న పెన్షన్లు �
రిజర్వాయర్లు, కుంటలు,చెరువుల్లో విడుదలకు సన్నాహాలు కామారెడ్డిలో ఈ ఏడాది 2.73 కోట్ల చేప పిల్లలపంపిణీ .. హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది.
5న జిల్లాకు రానున్న కేసీఆర్ రోడ్డు మార్గంలో నిజామాబాద్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి పార్టీ కార్యాలయం, నూతన కలెక్టరేట్ ప్రారంభం.. గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి ఎమ్మ�
జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు మాక్లూర్/బాల్కొండ/ముప్కాల్/ఏర్గట్ల, ఆగస్టు 29 : మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. జిల్లాలోని మాక్లూ
నగరం నడిబొడ్డున నిర్మితమైన మినీ తెలంగాణ భవన్ రూ.60లక్షల వ్యయం.. 8,352 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పార్టీ అంతర్గత సమావేశాలు, సమీక్షలకు చక్కని వేదిక సెప్టెంబర్ 5న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఏర్పాట్�
మినరల్ వాటర్తో రోగాలు! శుద్ధజలంపై అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిస్తున్న అధికారులు ఇంటింటికీ శుద్ధజలాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ �