కోటగిరి/ డిచ్పల్లి, ఆగస్టు 10 : కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను బాన్సువాడలోని క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ పోచా�
వేల్పూర్, ఆగస్టు 9 : మండల కేంద్రంలోని విద్యనభ్యసించిన (2003-04బ్యాచ్) స్నేహితులు తమ మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచారు. వేల్పూర్కు చెందిన భూమేశ్వర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అతడి �
విద్యానగర్, ఆగస్టు 9: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని హరి
సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు ప్రతిరూపం వలసలు పోయే దుస్థితి నుంచి.. వలస జీవులకు ఉపాధి కల్పిస్తున్న వైనం.. జీవనోపాధి కోసం భారీగా కూలీల రాక ఉత్తరాది వారికి స్వర్గధామంగా నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల్ల�
ఖలీల్వాడి/ఇందూరు/నిజామాబాద్ రూరల్/కోటగిరి /బోధన్/బోధన్రూరల్/బాల్కొండ/ఎడపల్లి, ఆగస్టు 9 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని తపాలా ఉద�
‘పునరుజ్జీవం’తో పంటలకు ఊపిరి రివర్స్ పంపింగ్ ద్వారా రిజర్వాయర్లా మారిన వరద కాలువ శ్రీరాంసాగర్కు భరోసానిచ్చిన ‘కాళేశ్వరం’ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తి సీఎం కేసీఆర్, మంత
స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ గుర్తు చేసుకునేలా కార్యక్రమాలు గాంధీజీ ఆశయంలో భాగమే పల్లెప్రగతి పంద్రాగస్టు రోజున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్య�
కుల వృత్తులను నమ్ముకున్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అన్ని రకాలుగా చేయూతనిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పిస్తున్నది. ‘కుల వృత్తులకు సాటి రాదు గువ్వల చెన్న’ అన్న నానుడిని నిజం చేస్�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఆందోళనలు మిన్నంటాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో విద్యుత్ జేఏసీ ఆధ్వ�
జిల్లాలో 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యం డీఆర్డీవో ఆధ్వర్యంలో 30.15 లక్షల మొక్కలు 65 శాతం లక్ష్యం పూర్తి.. ప్రజాప్రతినిధులు,ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతున్న యంత్రాంగం కొత్తగా మినీ బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు
దశాబ్దాల కల నెరవేరనున్నది. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానున్నది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాలేజీ స్థాపనతో పాటు ప్రభుత్వ దవాఖాన అప్గ్రేడ్ కోసం రూ.235 కోట
జీవితంలో అందరికీ ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వారే స్నేహితులు. కష్టసుఖాల్లో తోడుంటూ ముందుకు నడిపిస్తుంటారు. సొంతవాళ్లకు చెప్పుకోలేని విషయాన్నీ ఫ్రెండ్స్కు చెప్పుకుంటాం.
అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్ఎం.డోబ్రియల్ హరితహారం ప్రగతిపై సమీక్ష ఇందూరు, ఆగస్టు 4: పచ్చదనాన్ని పెంపొందించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగం�