విద్యార్థులకు వ్యాధులు సోకుండా చర్యలు చేపట్టాలని అధికారుల ఆదేశం డిచ్పల్లి/ఇందల్వాయి/మెండోరా/కోటగిరి, జూలై 27: డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే బాలుర వసతి గృహంతోపాటు ఇందల్వాయి పీ�
జిల్లా కోర్టు ఆవరణలో వ్యాక్సినేషన్ను ప్రారంభించిన జిల్లా జడ్జి సునీత కుంచాల నిజామాబాద్ లీగల్, జూలై 27: అర్హత ఉన్న పౌరులందరూ బాధ్యతగా కొవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యా�
టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి రూ.10లక్షలు దోపిడీ నలుగురు నిందితుల అరెస్టు రూ.4.84 లక్షలు స్వాధీనం పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలింపు ముమ్మరం వివరాలను వెల్లడించిన సీపీ నాగరాజు నిజామాబాద్ క్రైం, జూలై 27
అవతలి వైపు చిక్కుకుపోయిన రైతులు, కూలీలు సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి వేముల ఆదేశం జేసీబీ సహాయంతో ఒడ్డుకు చేర్చిన అధికారులు తాడ్వాయి, జూలై 27 : మండల పరిధిలోని సం తాయిపేట భీమేశ్వరవాగు బుధవారం సాయం త్రం ఒక్క�
ఆన్లైన్లో పంచాయతీల ఆడిటింగ్ జమ, ఖర్చుల వివరాల్లో పారదర్శకత కామారెడ్డి జిల్లాలోని 526 పంచాయత్లీలో అమలు కొనసాగుతున్న ఆడిటింగ్ ప్రక్రియ ప్రతి ఒక్కరికీ తెలిసేలా వెబ్సైట్లో పూర్తి వివరాలు కామారెడ్డి, �
సంబంధిత కమిటీలు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యంతో టీయూ వీసీ రవీందర్ సమీక్షా సమావేశం జిల్లా ప్రముఖులకు ఆహ్వానం డిచ్పల్లి, జూలై 27 : అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్, సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్న�
మరో విడుత చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలోని 1,670 చెరువుల ఎంపిక వాటిలో 7.75 కోట్ల చేప పిల్లలు వదిలేలా చర్యలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మత్స్య శాఖ ప్రణాళికలు మత్స్యకారులకు అండగా నిలుస్తున్న �
యువత ఆకాంక్షను గ్రహించిన సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిన ఘనుడు సీఎం ప్రీ రిక్రూట్మెంట్ పోలీస్ ట్రైనింగ్ ముగింపులో మంత్రి వేముల నిజామాబాద్ క్రైం, జూలై 25: కష్టపడి చదివితే ప్రభుత్వ న
దేశానికి బీజేపీ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు 60 ఏండ్ల పాలన ఎట్ల ఉండే.. ఎనిమిదేండ్ల పాలన ఎట్లున్నదో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్, జూలై 25: మోదీ ప్రభుత్వం ఇండ్లల్లో చిచ్చ�
అధికారులతో సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూరు, జూలై 25 : జిల్లాలో డెంగీ, మలేరియా, అతిసారం, విషజ్వరాల వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారు
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, జూలై 25: దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ ఎలాగో.. తెలంగాణకు సీఎం కేసీఆర్ కూడా అలాగేనని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం హన్మాన్నగర్లో
కామారెడ్డిరూరల్ జులై 25 : కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణ నుంచి రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగం�
గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న అధికారులు వైద్యారోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు కోటగిరి/బాల్కొండ/నిజామాబాద్ రూరల్, జూలై 25: భారీ వర్షాలు, వరదల నేపథ్య�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హామీ దోంచందలో వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన ఏర్గట్ల, జూలై 25 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలను నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్