వంట గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని నిరసనలు కోటగిరి/ ఖలీల్వాడి/రుద్రూర్/ వర్ని/ మోస్రా (చందూర్)/ నందిపేట్/ఎడపల్లి/ఆర్మూర్, జూలై 8 : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్�
ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) విస్తృతంగా పని చేస్తున్నది. ఇందులో భాగంగా కామార�
రుద్రూర్/ ఎడపల్లి/ రెంజల్, జూలై 3 : జిల్లాలోని పలు గ్రామాల్లో బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి వనభోజనాలకు తరలివెళ్లారు. రుద్రూర్ మండలంలోని రాయకూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని వైకుంఠధామాల్లో మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో తగ్గిపోయిందని ఏఈఈ రవి తెలిపారు. రిజర్వాయర్లోకి 8,680 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదన్నారు.
పెరిగిన ఇంధన ధరలతో కకావికలం ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచిన కేంద్రం వ్యవసాయంపై కక్షగట్టిన మోదీ సర్కారు ఏడాది వ్యవధిలో డీజిల్పై రూ.30 పెంపు పొలం పనుల్లో యంత్రాలు వినియోగించాలంటే ఇక్కట్లు బీజేపీ సర్కారు
ఫలితంలేని బీజేపీ నేతల పర్యటనలు జాతీయ సమావేశాల పేరిట టూర్ అభివృద్ధి ఊసే ఎత్తని కేంద్రమంత్రులు, ఎంపీలు అదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసంబద్ధ ఆరోపణలు నిజామాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) భారతీయ జనతా ప
హైదరాబాద్లోని జలవిహార్లో శనివారం రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ చైర
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. అన్నదాత ఎక్కడ పొలం దున్నితే అక్కడు పక్షులు వాలి కడుపు నింపుకొంటున్నాయి. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు కోసం రైతులు పొలాలను దున్నుతున్నారు. దున్నే సమ�
ట్విట్టర్ వేదికగా మోదీకి మంత్రి వేముల ప్రశ్న బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డును ఎందుకు మంజూరు చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మీ పా�
న్యూయార్క్లో పర్యటించిన మంత్రి అద్భుత నగరంగా అభివర్ణన కమ్మర్పల్లి, జూలై 2 : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మా�
ఒక్కరోజులో ఒక టీఎంసీ వరద రాక మెండోరా, జూలై 2 : ఎస్సారెస్పీలోకి ఒక్కరోజులో 1.237 టీఎంసీల వరద వచ్చి చేరినట్లు ఏఈఈ రవి శనివారం తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఈ నెల ఒకటో తేదీన తెరుచుకోగా..ఎగువ
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ లీగల్, జూలై 2 : విద్య.. విద్యార్థుల వికాసానికి, భవిష్యత్తు జీవన నిర్మాణానికి దిక్సూచిగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార స