ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతున్నది. సీజన్ ఆరంభం నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తడంతో ఈ సారి 15 రోజుల ముందుగానే లక్ష్యాన్ని సాధించారు.
జల్సాల కోసం బైక్ చోరీలకు పాల్పడుతూ ఏడాదిన్నర కాలంగా కండ్లు గప్పి తిరుగుతున్న ముఠా గుట్టును నిజామాబాద్ పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. ఈ గ్యాంగ్ వివరాలను సోమవారం పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు వెల�
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పక్షం రోజుల్లో పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు సుందరంగా తయారయ్యాయి. కానీ కొన్ని గ్రామ పంచాయతీల్లో తీరు మారడం లేదు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ షెడ్లకు తరలించడంలో సిబ్బంది
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకంతో రైతులు బోరు బావులతో పాటు కాలువల వెంట మోటర్ల కింద సైతం మీటర్ల రంది లేని వ్యవసాయం చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా జలసవ్వడి లేక మూగ�
అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ఉన్న కుల సంఘాల భవన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’.. భూ పరిపాలనలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. 22 నెలల క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్.. రెవెన్యూ సేవలను మరింత సులువు చేసింది. భూ వివాదాలకు తావు లేకుండా అత�
పోస్ట్..
ఖాకీ చొక్కా వేసుకొని.. సైకిల్పై ఇంటింటికీ తిరుగుతూ పోస్టు అనే గొంతు మాయమైంది. మారుతున్న కాలానుగుణంగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విప్లవంతో ఈమెయిల్స్, వాట్సాప్ అందుబాటులోకి రావడంతో క్రమే�
1874 అక్టోబరు 9... అంటే సరిగ్గా 148 ఏండ్ల క్రితం... ఇదే రోజున నగరానికి చెందిన ప్రముఖులంతా ఒకే చోటున ఉన్నారు. వీరికి దూరంగా సాధారణ ప్రజలు గుంపులుగా ఉండి ఎదురు చూస్తున్నారు.