ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 87,650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 22 వరదగేట్ల నుంచి గోదావరిలోకి 68,640 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల తరహాలో ఆయా పాఠ్యాంశాలపై ప్�
అంతర్రాష్ట్ర రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు రోజూ త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా రోడ్డు మరమ్మతులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గుంతలు మ�
మండలంలోని చిన్నాపూర్ అర్బన్ పార్కు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ వైపు వస్తుండ�
బోధన్ పట్టణంలోని రైల్వేశాఖకు చెందిన భూములు పిచ్చిమొక్కలు , మురికి కూపాలతో దర్శనమిస్తున్నాయి. దేశ ప్రధాని గొప్పగా చెప్పుకుంటున్న ‘స్వచ్ఛ భారత్' ఛాయలు ఇక్కడ మచ్చుకు కూడా కనిపించడం లేదు.
మునుగోడు ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని కోటగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నీరడి గంగాధర్ అన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో కోటగిరి, మోస్రా, చందూర్, వర్ని మండలాల నాయకులు టీఆర్ఎస్ (బీఆర్ఎస్
ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం మనిషి ఎంత డబ్బయినా ఖర్చు పెట్టేందుకు.. ఎంత కష్టమైనా భరించేందుకు సంసిద్ధమవుతున్నాడు. కారణం.. నిత్య జీవితంలో ఎన్నో విధాలా అనారోగ్యం పొంచి ఉండడమే.
గ్రూప్ -1 ప్రిలిమ్స్కు సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనున్నది. ఇందుకోసం నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పా ట్లు పూర్తయ్యాయి.
జీవన శైలి మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం ద్వారా చక్కెర వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చని సూచించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన టీఆర్ఎస్.. బీఆర్ఎస్ (జాతీయ పార్టీ) గా రూ పాంతరం చెంద
జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలను చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులతో పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని బోధన్ మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆయా పాఠశాలల హెచ్ఎంలు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
పండుగల వేళ గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వేతనాలను 30 శాతం పెంచింది. పశువుల సంరక్షణ, సంతతి వృద్ధికి కృషిచేస్తున్న వీరి సమస్యలను ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు పట్టించుకోలేదు. చాలీచాల�
ఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఉమ్మడి జిల్లా లో నిరసన సెగ తగులుతూనే ఉంది. పాదయా త్ర పేరుతో బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆమెకు స్థానికు లు శనివారం చుక్కలు చూపించారు.