వేల్పూర్ మండలంలోని పెద్ద వాగు, కప్పల వాగు చిన్నపాటి వర్షాలకే పారి వేల్పూర్-రామన్నపేట్, వేల్పూర్-పచ్చల నడుకుడ మధ్య రోజుల తరబడి రాకపోకలు నిలిచి పోయే పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాతే
రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ధీమా కల్పించిందని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. మండలకేంద్రానికి చెందిన చిన్న మల్లయ్య, దేవేందర్, చిట్టాపూర్ గ్రామానికి చెందిన చిన్న గంగాధర్ వివ�
కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడంతోపాటు వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యవస�
మంచి మనుషులు ఉన్న ఊర్లు బాగుంటాయని, పాడి పంటలు పుష్కలంగా పండుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి మనసుతో చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని సంపాదిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అటు కేంద్రంలో, స్వయం పాలిత రాష్ర్టాల్లో చేయలేని అనేక పనులను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమల�
ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్నదాత అప్పుతెచ్చుకోకుండా అప్పు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు.
ఓ బిడ్డకు జన్మనివ్వాలంటే..
ఆ మాతృమూర్తికి అది పునర్జన్మే! ప్రైవేటు వైద్యశాలల్లో కాసులు కురిపించనిదే కాన్పులు కష్టమయ్యే పరిస్థితుల నుంచి నేడు సర్కారు దవాఖానల్లో సుఖప్రసవాలు చేసి తల్లీబిడ్డలను క్షేమంగా
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఆడపడుచులకు రాష్ట్రప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం పలు గ్రామాల్లో పంపిణీ చేశారు.
ప్రైవేటు దవాఖానలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నార్మల్ డెలివరీల కన్నా సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉండ డంతో గతంలోనే నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు గతంలో ప్రైవేటు దవాఖానల్లో వైద్యా
పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణలో అందిస్తున్న ఆసరా పింఛన్ దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్నది. వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ఆసరానందించడం కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నది.
పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణలో అందిస్తున్న ఆసరా పింఛన్ దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్నది. వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ఆసరానందించడం కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నది.
దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారులకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.