మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామశివారులో గుట్టపై వెలిసిన రామలింగేశ్వర స్వామి కోరికలు తీర్చుతాడని భక్తులు నమ్మకం. ఆలయంలోని స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రావణ, కార్తీక మాసాలతో పాటు మహాశివరాత్రి సందర్భం
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఈ పండుగ రోజే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలకమైన నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తుంటారు.
దళితులను ధనవంతులు చేయడానికే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో దళితబంధు ద్వారా మంజూరైన టెంట్హౌస్ను ఆయన మంగళవా
జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీ య స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్ �
దేశ రాజకీయాల్లో కేసీఆర్ సేవలు అవసరమని, ఆయన వెంటే మేమంతా ఉంటామని క్రైస్తవ మత పెద్దలు మద్దతు ప్రకటించారు. నిజామాబాద్లోని సీఎస్ఐ చర్చిలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్సాగర్ ఆధ్వర్యంలో క్
సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ ‘పూల’కించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మగువలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే వరి సాగులో ప్రత్యేక గుర్తింపు ఉన్న వర్ని మండలంలో కోతలు ప్రారంభమయ్యాయి. ప్రతిఏడాది ప్రణాళికాబద్ధంగా వరి సాగు చేసి అధిక దిగుబడులు సాధించడంలో ఇక్కడి రైతులకు మంచిపేరుంది.