తెలంగాణ ఆడ బిడ్డలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వస్తుందంటే 15 రోజుల నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు అద్దం పట్టేవిధంగా ఆడ పడుచుల ఆటలు, బతుకమ్
స్వర్ణయుగం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది గుప్తుల కాలం నాటి అభివృద్ధి.. సంక్షేమంతో పాటు అన్ని రంగాలు ప్రగతి పరుగులు పెట్టాయని చరిత్ర చెబుతున్నది. నేడు రాష్ట్రంలో కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్న�
సహకార సంఘాలకు రైతులే యజమానులని, చైర్మన్లు రైతుల ప్రతినిధులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతుల కంట కన్నీళ్లు రాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
మండలంలోని లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధ దర్శించుకున్నారు. శనివారం ఆమె నిజామాబాద్ జిల్లా న్యామమూర్తి కుంచాల సునీతతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు న�
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ నాయకులను తరిమికొట్టాలని రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
నదులు మానవ జీవన వికాస కేంద్రాలు. ఎంత ప్రవహించినా తరగిపోకుండా తరలిపోతూనే ఉండే తరంగిణి మానవ ఆవాసాలకు, విభిన్న జీవా జాలాలకు మనుగడను, అభివృద్ధిని అందిస్తూనే ఉంటుంది.
సర్కార్ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను మరింత పెంచాలని, గర్భిణులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి ఆశకార్యకర్తలతో అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం అన్నారు. మండలకేంద్రంలోన
ఎన్నో పోరాటాల ఫలితంగా దేశంలోని కార్మికులు సాధించుకున్న చట్టాలను, హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నది. శ్రామికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి కేసీ
అటవీ భూములను సాగుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అందరం పదికాలాలపాటు చల్లగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాల్సిందేనని పేర్కొన్నారు. అటవీ, పోడు భ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో సీఎం కేసీఆర్ నిండైన ప్రేమ ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నా రు. దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా మహిళలకు అన్నగా, పెద్ద కొడుకుగా సీఎం కేసీఆర్ పంపిస్తున్న పుట�
ముప్కాల్, సెప్టెంబర్ 22: మండల కేంద్రంలోని సుభాష్కాలనీలో పన్నీర్ లక్ష్మికి చెందిన ఇల్లు బుధవారం కూలిపోయింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గురువారం వెళ్లి కూలిన ఇంటిని పరిశీలించారు. రెండు రోజు
ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రీరాజేశ్వర్, జడ్పీటీసీ గిర్దావర్ లక్ష్మీగంగారెడ్డి అన్నారు. నూతనంగా పింఛన్లు మంజూరైన 225 మంది లబ్ధిదారులకు మండలంలోని స�
జిల్లా కేంద్రంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించడం గమనార్హం. ని�
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా ఏటా చీరెలను అందజేస్తున్నది. 2017లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు సారెను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరో విడుతగా జిల్లా ఆడ