జిల్లాకు నూతనంగా బీసీ రెసిడెన్సియల్ డిగ్రీ మహిళా కళాశాల, బీసీ రెసిడెన్సియల్ బాలుర పాఠశాల, కామారెడ్డి జిల్లాకు బీసీ బాలికల రెసిడెన్సియల్ స్కూల్స్ మంజూరు కావడంపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహ�
గ్రామాల్లో చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చేయడం, సేకరించిన చెత్తను నేరుగా డంపింగ్ యార్డులకు తరలించడం, పారిశుద్ధ్య నిర్వహణలో ముందుంటున్న పల్లెలను మరింత మెరుగుపర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర
కులమతాలకు అతీతంగా పాలన సాగించాలి. అందరినీ కలుపుకొని వెళ్లే పాలకుడు ఉండాలి. కరువు కాటకాలు, నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం లాంటి సమస్యలను పరిష్కరించగల దమ్మున్న నేత కావాలి. ప్రస్తుతం దేశ ప్రజల కాంక్ష ఇది. దే�
ఎనిమిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాడు. దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. దేశం అభివృద్ధి చెందాలన్నా.. బంగారు భారతం కావాలన్నా కేవలం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. దే�
అడవులను సంరక్షించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం కలిసి కట్టుగా పని చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. అడవులపై గట్టి నిఘా ఉంచాలని చేయాలన్నారు. అర్హులైన పేద గిరిజన కుట�
మన రాష్ర్టానికి పాలనాదక్షత గల నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇందుకు మనమందరం సంతోషించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు మంచి చేస్తేనే ప్రజలు బ్రహ్మరథం పడతారని, లే�
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగ
ప్రగతి పథంలో నిజామాబాద్ జిల్లా పరుగులు పెడుతున్నదని రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు.
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు.
విశ్వబ్రాహ్మణ కులస్తుల సమస్యలను ప్రభ్వుం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చొరవ చూపుతూ వారి అభ్యున్నతికి జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహకరిస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తొలి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి భిన్నమైన పథకాలు తీసుకువచ్చిన సర్కారు రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలోనూ ప్�
ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి బ్యాంకుల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచించారు.
ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశా�
రాష్ట్రంలోని గిరిజనులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.