ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను జేడీ(యూ) ఖండించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఆయన అలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేత త్యాగి విమర్శించారు.
జేపీ వారసత్వంపై వ్యాఖ్యానించేంత వయస్సు లేదా అనుభవం అమిత్ షాకు లేదని నితీశ్ కుమార్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో మాత్రమే అమిత్ షా ఉనికిలోకి వచ్చారని తెలిపారు.
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
Nitish Kumar | బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar).. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో
backward states special status: 2024 ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించనున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఒక్క
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇవాళ సీపీఎం నేత సీతారాం ఏచూరిని కలిశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస
మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి