‘బీహార్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నపుంసకత్వానికి బలైపోయారు. నేను ఇలా అనడానికి కారణం రెండు రోజులుగా ప్రజలు హత్యకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది’ అని అన్నారు.
Bihar | బీహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వైశాలి జిల్లాలోని మన్హార్లో ఆదివారం రాత్రి ఈ ఘట�
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని బీహార్ సీఎం నితీశ్కుమార్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించిన నేపథ్యంలో నితీశ్�
Nitish Kumar | బీహార్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం కాబోతున్నాయా..? రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత
ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను జేడీ(యూ) ఖండించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఆయన అలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేత త్యాగి విమర్శించారు.
జేపీ వారసత్వంపై వ్యాఖ్యానించేంత వయస్సు లేదా అనుభవం అమిత్ షాకు లేదని నితీశ్ కుమార్ అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2002లో మాత్రమే అమిత్ షా ఉనికిలోకి వచ్చారని తెలిపారు.