Tejashwi Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి విమర్శలు చేశారు. బీజేపీ మత రాజకీయాలతో దేశంలో హింసను ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీలన్నీ ‘యునైటెడ్ ఫ్రంట్’గా ఏర్పడితేనే బీజేపీని వంద సీట్ల కంటే తక్కువకు తగ్గించవచ్చని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రధానమంత్రి కావాలన్న కోరిక తనకు అస్సలు లేదని బీహార్ సీఎం నితీశ్కుమార్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘2024లో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. ఇందుకోసం ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసు
Nitish Kumar | ఓ ఐపీఎస్ అధికారి తన సీనియర్ అధికారికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. అది అధికారిక నియమావళికి విరుద్ధమని వ్యాఖ�
Nitish Kumar | జేడీయూ సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ తనపై రోజుకో విమర్శ చేస్తున్న కుశ్వాహపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నితీశ్.. ఇవాళ నే�
ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అ�
బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవ
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు
Prashant Kishor | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శలు గుప్పించారు. 2025 ఎన్నికల తర్వాత తాను సీఎం కాలేనని తెలిసే నితీశ్కుమార్.. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్ను
Upendra Kushwaha | బీహార్ అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో సీఎం నితీశ్కుమార్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహ మధ్య వివాదం మరింత ముదిరింది. ఉపేంద్ర కుశ్వాహ గత కొన్ని రోజులుగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున
Nitish Kumar వ్యక్తిగతంగా ఏమీ అవసరం లేదని, తనకు ఒకటే కల ఉందని, ప్రతిపక్ష నేతలందరూ ఒక్కటై ముందుకు సాగాలని, ఇది దేశానికి లాభదాయకంగా మారుతుందని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.
Rahul Gandhi | సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటు�
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. న్యూ ఇండియాలో నూతన జాతిపిత ఏం ఉద్ధరించారని ఫైరయ్యారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి