Nitish Kumar | బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తెచ్చేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను ‘నితీశ్ ఫార్ములా’గా జేడీయూ నేతలు పేర్కొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయటమే లక్ష్యంగా.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో బీహార్ ముఖ్య మంత్రి నితీశ్కుమార్�
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ మర్యాదపూర్వకంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ ఇంటికి వెళ్లారు. తేజస్వియాదవ్, రాచెల్ గొడిన్హో దంపతులకు ఇటీవల జన్మించిన ఆడబిడ్డ కాత్యాయనిని చూసేందుకు తేజస
Opposition unity | ఢిల్లీ చేరుకున్న సీఎం నితీశ్ కుమార్, తన డిప్యూటీ తేజస్వీతో కలిసి మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వారంతా కలిసి మాట్లాడుకున్నారు. రానున్న పార్లమె�
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ వేధింపులకు పాల్పడుతున్నదని మండ
Tejashwi Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీపై ఆర్జేడీ అగ్రనేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మరోసారి విమర్శలు చేశారు. బీజేపీ మత రాజకీయాలతో దేశంలో హింసను ప్రేరేపిస్తున్నదని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీలన్నీ ‘యునైటెడ్ ఫ్రంట్’గా ఏర్పడితేనే బీజేపీని వంద సీట్ల కంటే తక్కువకు తగ్గించవచ్చని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై కాంగ్రెస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
ప్రధానమంత్రి కావాలన్న కోరిక తనకు అస్సలు లేదని బీహార్ సీఎం నితీశ్కుమార్ చెప్పారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘2024లో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. ఇందుకోసం ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసు
Nitish Kumar | ఓ ఐపీఎస్ అధికారి తన సీనియర్ అధికారికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీరియస్ అయ్యారు. అది అధికారిక నియమావళికి విరుద్ధమని వ్యాఖ�
Nitish Kumar | జేడీయూ సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ తనపై రోజుకో విమర్శ చేస్తున్న కుశ్వాహపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నితీశ్.. ఇవాళ నే�