Nitish Statement | ఇప్పటికే ప్రధాని రేసులో లేనని చెప్పిన నితీష్ కుమార్.. మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈసారి రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని కమల్నాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. తమకేమీ ఇబ్బంది లేదని ని�
Prashant Kishore | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం
బిహార్లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో 50 మందికి పైగా మరణించిన నేపధ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Chapra hooch tragedy : బీహార్లో కల్తీ మద్యం తాగిన కేసులో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ స్పం
తన రాజకీయ వారసుడిగా, భవిష్యత్తులో జేడీయూ, ఆర్జేడీ కూటమిని నడిపించే నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఉంటారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
‘బీహార్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నపుంసకత్వానికి బలైపోయారు. నేను ఇలా అనడానికి కారణం రెండు రోజులుగా ప్రజలు హత్యకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉంది’ అని అన్నారు.
Bihar | బీహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వైశాలి జిల్లాలోని మన్హార్లో ఆదివారం రాత్రి ఈ ఘట�
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని బీహార్ సీఎం నితీశ్కుమార్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించిన నేపథ్యంలో నితీశ్�
Nitish Kumar | బీహార్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం కాబోతున్నాయా..? రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత