ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అ�
బీజేపీపై బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీతో మరోసారి జట్టు కట్టే అవకాశమే లేదని కరాఖండిగా చెప్పిన ఆయన.. బీజేపీతో మళ్లీ పొత్తు పెట్టుకోవడం కంటే చనిపోవ
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు
Prashant Kishor | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శలు గుప్పించారు. 2025 ఎన్నికల తర్వాత తాను సీఎం కాలేనని తెలిసే నితీశ్కుమార్.. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్ను
Upendra Kushwaha | బీహార్ అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో సీఎం నితీశ్కుమార్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహ మధ్య వివాదం మరింత ముదిరింది. ఉపేంద్ర కుశ్వాహ గత కొన్ని రోజులుగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున
Nitish Kumar వ్యక్తిగతంగా ఏమీ అవసరం లేదని, తనకు ఒకటే కల ఉందని, ప్రతిపక్ష నేతలందరూ ఒక్కటై ముందుకు సాగాలని, ఇది దేశానికి లాభదాయకంగా మారుతుందని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.
Rahul Gandhi | సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటు�
CM Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రదాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. న్యూ ఇండియాలో నూతన జాతిపిత ఏం ఉద్ధరించారని ఫైరయ్యారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి
Nitish Statement | ఇప్పటికే ప్రధాని రేసులో లేనని చెప్పిన నితీష్ కుమార్.. మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈసారి రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థిగా చేయాలని కమల్నాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. తమకేమీ ఇబ్బంది లేదని ని�
Prashant Kishore | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం
బిహార్లో కల్తీ మద్యం సేవించి చప్రా, సరన్ జిల్లాల్లో 50 మందికి పైగా మరణించిన నేపధ్యంలో మృతులకు ఎలాంటి పరిహారం అందిచబోమని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Chapra hooch tragedy : బీహార్లో కల్తీ మద్యం తాగిన కేసులో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ స్పం
తన రాజకీయ వారసుడిగా, భవిష్యత్తులో జేడీయూ, ఆర్జేడీ కూటమిని నడిపించే నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఉంటారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.