భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
Nitish Kumar | బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar).. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో
backward states special status: 2024 ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించనున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఒక్క
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఇవాళ సీపీఎం నేత సీతారాం ఏచూరిని కలిశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస
మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.
ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి న వారందరికీ రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో జీవిస్తున్నవారు ఏ రాష్ర్టానికి చెందినవారైనా వారిని తెలంగాణ బి
దేశం నుంచి బీజేపీని సాగనంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్తోనే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసమర్థ విధానాలను అవలంబిస�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కొనియాడారు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, దానిని సాధించడమే కాకుండా అనతికాలంలోనే తెలంగాణ
దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశానికి బీజే�
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. అయితే ఓటింగ్కు ముందు బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్
మహాఘట్ బంధన్ ప్రభుత్వ ఏర్పాటుకు బీహార్ సీఎం నితీశ్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్లో విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి వచ్చినట్లుగానే, దేశం�