దేశం నుంచి బీజేపీని సాగనంపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. బీజేపీ ముక్త్ భారత్తోనే దేశం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ, అసమర్థ విధానాలను అవలంబిస�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కొనియాడారు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, దానిని సాధించడమే కాకుండా అనతికాలంలోనే తెలంగాణ
దేశంలో విద్వేషం నింపే శక్తులను పారదోలాలని, విద్వేషం పెరిగితే దేశానికే నష్టమని సీఎం కేసీఆర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. దేశానికి బీజే�
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. అయితే ఓటింగ్కు ముందు బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్
మహాఘట్ బంధన్ ప్రభుత్వ ఏర్పాటుకు బీహార్ సీఎం నితీశ్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి చెంపపెట్టు లాంటిదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. బీహార్లో విపక్ష పార్టీలన్నీ ఒకేతాటిపైకి వచ్చినట్లుగానే, దేశం�
ప్రతిపక్షాల ఐక్యతకు పనిచేస్తా: నితీశ్ పాట్నా, ఆగస్టు 12: భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీచేస్తారని జరుగుతున్న ప్రచారంపై బీహార్ సీఎం నితీశ్కుమార్ మరోసారి స్పందించారు. తనకు ప్రధాని అవ్వాలనే ఆశ, ఆశయం లే�
2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని ఈ దిశగా తనకు పెద్దసంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
బీహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బుధవారం ప్రమాణం చేసిన విషయం తెలి
పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ను ఆర్జేడీ రెండు సార్లు సీఎంగా చేస్తే, బీజేపీ ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ తెలిపారు. బీజేపీ-జేడీయూ మధ్య 17 ఏళ్ల
పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు తర్వాత సంతోషంగా కనిపించలేదని, బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని బీహార్కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్�
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్కుమార్తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్య
NDA | రాజ్యసభలో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొట్టుకొస్తున్న అధికార బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీఏ (NDA) నుంచి బయటకు
బీహార్లో మంగళవారం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కూటముల సమీకరణాలూ మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు.