1942, ఆగస్టు 9.. బ్రిటిష్కు వ్యతిరేకంగా దేశమంతటా భారత్ ఛోడో అందోళన మిన్నంటిన రోజు! 2022, ఆగస్టు 9.. బీహార్లో బీజేపీ భాగో అన్న నినాదాలు రేగిన రోజు!! 2014 నుంచి తాను చెప్పిందే వేదం..
బీహార్ రాజకీయ పరిణామాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ వైదొలగడాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ మినహా ఇంకే పార్టీ ఉన్నదని ఎద్దేవా చేశారు. �
లక్నో : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నిర్ణయాన్ని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. పలు రాజకీయాల పార్టీల్లో మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలు కూడా సరైన నిర్ణయం త�
పాట్నా: బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు నితీశ్ కుమార్. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నా�
పాట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య బ్రేకప్ దాదాపు ఖాయమైంది. సీఎం నితీశ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్ ఫాగు చౌహాన్ను కలవనున్నారు. ఓ భారీ న్యూస్ను పేల్చనున్నట్లు ఆ పార్టీ నేత ఇవాళ ప్రకటి
పాట్నా: మహారాష్ట్ర శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వంటి వ్యక్తి కోసం బీహార్లో అధికారంలో ఉన్న బీజేపీ, జేడీ(యూ) వెతుకుతున్నాయని ఎల్జేపీ మాజీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. తద్వారా ప్రతిపక్ష �
పాట్నా: బీహార్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చరిత్రను ఎవరైనా మార్చగలరా? అని ప్రశ్నించారు. ‘చరిత్ర�
మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 8 వేల ఓట్ల దూరం జేడీయూ, అన్నాడీఎంకేతో పెరిగిన విభేదాలు మిత్రపక్షాలు చెయ్యిస్తే పరిస్థితేమిటని ఆందోళన అదే జరిగితే 40,756 ఓట్ల దూరంలో బీజేపీ నేషనల్ డెస్క్;రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ
పాట్నా: వరకట్న వ్యవస్థ నిర్మూలన కోసం బీహార్ సీఎం నితీశ్ కుమార్ తాజాగా ఓ కామెంట్ చేశారు. పెళ్లి కోసం వరకట్నం తీసుకోవడం వ్యర్థమని మరోసారి నితీశ్ స్పష్టం చేశారు. ఇటీవల పాట్నాలో గర్ల్స్ హాస్