యూపీలో ఒంటరిగానే పోటీలో నితీశ్ పార్టీ పట్నా: అశోకుడు, ఔరంగజేబ్ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్ సెల్ చీఫ్ దయా ప్రకాశ్ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్�
నితీశ్ పార్టీకి బీజేపీ వార్నింగ్ పట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. సీఎం నితీశ్కుమార్ పార్టీ అదుపులో ఉండాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సన్యాల్ వార్నింగ్ ఇచ�
పాట్నా: కరోనా థర్డ్ వేవ్ మొదలైందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఆ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు శుక్రవారం నమోదైంది. దీనిపై స్పందించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘బీహార్లో మొదటి ఒమిక్రాన్�
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కాలుమోపిన ఈ వేరియంట్ తాజాగా బీహార్లో అడుగుపెట్టింది. అక్కడ మొట్టమొదటి
పట్నా : బిహార్లో దేవాలయాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై పన్నులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కలకలం రేపింది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్రస్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం
Nitish Kumar on Kangana: దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, 2014లో నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత వచ్చిందని ఇటీవల కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించేందుకు
బృందంలో బీజేపీ, కాంగ్రెస్ సహా 10 పార్టీల నేతలు కులగణనతో సమర్థంగా పథకాల రూపకల్పన: నితీశ్ జంతువులను లెక్కిస్తున్నప్పుడు మనుషులనూ లెక్కించొచ్చు: తేజస్వీ న్యూఢిల్లీ, ఆగస్టు 23: కులాలవారీగా జనగణన చేపట్టాలన్న
పాట్నా: కేవలం చట్టాల ద్వారా జనాభా నియంత్రణ సాధ్యం కాదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావడంపై ఆయన స్పంద�