పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ను ఆర్జేడీ రెండు సార్లు సీఎంగా చేస్తే, బీజేపీ ఐదుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ తెలిపారు. బీజేపీ-జేడీయూ మధ్య 17 ఏళ్ల
పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు తర్వాత సంతోషంగా కనిపించలేదని, బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని బీహార్కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్�
పాట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్కుమార్తో ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్య
NDA | రాజ్యసభలో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొట్టుకొస్తున్న అధికార బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీఏ (NDA) నుంచి బయటకు
బీహార్లో మంగళవారం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కూటముల సమీకరణాలూ మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు.
1942, ఆగస్టు 9.. బ్రిటిష్కు వ్యతిరేకంగా దేశమంతటా భారత్ ఛోడో అందోళన మిన్నంటిన రోజు! 2022, ఆగస్టు 9.. బీహార్లో బీజేపీ భాగో అన్న నినాదాలు రేగిన రోజు!! 2014 నుంచి తాను చెప్పిందే వేదం..
బీహార్ రాజకీయ పరిణామాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ వైదొలగడాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ మినహా ఇంకే పార్టీ ఉన్నదని ఎద్దేవా చేశారు. �
లక్నో : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నిర్ణయాన్ని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. పలు రాజకీయాల పార్టీల్లో మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలు కూడా సరైన నిర్ణయం త�
పాట్నా: బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు నితీశ్ కుమార్. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నా�
పాట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య బ్రేకప్ దాదాపు ఖాయమైంది. సీఎం నితీశ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్ ఫాగు చౌహాన్ను కలవనున్నారు. ఓ భారీ న్యూస్ను పేల్చనున్నట్లు ఆ పార్టీ నేత ఇవాళ ప్రకటి