పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించే వారంతా మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని బుధవారం అన్నారు. మహాత్మ గాంధీ కూడా మద
మద్యం సేవించే వారిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని సంచలన వ్యాఖ్యలు చేశారు. �
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారా? మారిన జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని పదవి రేసులో నితీశ్ పేరు చాలా సార్లే
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీకి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంగి వంగి దండాలు పెట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్ర�
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దర
దేశంలోని కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి, బిహార్ సీఎం నితీశ్కి పిల్లలు కలగాలని నేను దే
యూపీలో ఒంటరిగానే పోటీలో నితీశ్ పార్టీ పట్నా: అశోకుడు, ఔరంగజేబ్ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్ సెల్ చీఫ్ దయా ప్రకాశ్ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్�
నితీశ్ పార్టీకి బీజేపీ వార్నింగ్ పట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. సీఎం నితీశ్కుమార్ పార్టీ అదుపులో ఉండాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సన్యాల్ వార్నింగ్ ఇచ�