బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దర
దేశంలోని కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి, బిహార్ సీఎం నితీశ్కి పిల్లలు కలగాలని నేను దే
యూపీలో ఒంటరిగానే పోటీలో నితీశ్ పార్టీ పట్నా: అశోకుడు, ఔరంగజేబ్ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్ సెల్ చీఫ్ దయా ప్రకాశ్ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్�
నితీశ్ పార్టీకి బీజేపీ వార్నింగ్ పట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. సీఎం నితీశ్కుమార్ పార్టీ అదుపులో ఉండాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సన్యాల్ వార్నింగ్ ఇచ�
పాట్నా: కరోనా థర్డ్ వేవ్ మొదలైందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఆ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు శుక్రవారం నమోదైంది. దీనిపై స్పందించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘బీహార్లో మొదటి ఒమిక్రాన్�
Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కాలుమోపిన ఈ వేరియంట్ తాజాగా బీహార్లో అడుగుపెట్టింది. అక్కడ మొట్టమొదటి
పట్నా : బిహార్లో దేవాలయాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై పన్నులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కలకలం రేపింది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్రస్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం