లోక్జనశక్తి పార్టీలో సంక్షోభం బాబాయి పశుపతి తిరుగుబాటుతో ఒంటరైన చిరాగ్ పార్టీ లోక్సభపక్ష నేత పదవి నుంచి ఉద్వాసన పశుపతిని తమ నేతగా ఎన్నుకున్న రెబల్ ఎంపీలు నితీశ్ ప్రతీకార రాజకీయమే కారణమంటూ వార్తల�
పాట్నా: కరోనా మరణాల సంఖ్యను ఒక్క రోజులోనే 72 శాతం పెంచేసింది బీహార్ ప్రభుత్వం. ఇన్నాళ్లూ తమ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5500 అని చెబుతూ వచ్చిన ఆ రాష్ట్రం.. తాజాగా 9429 మంది చనిపోయినట్లు చెప�
పాట్నా : బిహార్లో 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం శ్రీకారం చుట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం తన అధికారిక నివాసం మైదానంలో మహోగని మొ�
పట్నా : పరిస్థితుల ప్రభావంతో సీఎం కాగలిగారని బిహార్ సీఎం నితీష్ కుమార్ పై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తున్నా పాండే ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పాండే మాట్�
పాట్నా: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు సాయం ప్రకటించింది బీహార్ ప్రభుత్వం. ఈ మేరకు బాల్ సహాయతా యోజనా పేరుతో ఆదివారం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర ముఖ్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు కూడా పాట్నా హాస్పిటల్లో టీకాలు వేయించుకున్నారు. టీకాలు తీసుకున్న వారిలో డిప్యూటీ సీఎంలు తార్కి�
త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువాలని బిహార్లో అధికారంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లో 45 మందిని, అసోంలో 50 మంది అభ్యర్థులను ప్ర�
పాట్నా: ‘మీ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ అధికారులను కర్రతో కొట్టండి’ అన్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. తన నియ
పట్నా: బీహార్ మంత్రి ముఖేశ్ సాహ్నీ ఓ ప్రభుత్వ కార్యక్రమానికి తనకు బదులుగా తన సోదరుడిని పంపడం ఆ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ఈ ఘటనపై బీహార్ అసెంబ్లీలో ప్రత�