అనూహ్య రాజకీయ పరిణామాలకు బీహార్ వేదికగా మారుతున్నది. మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య స్నేహబంధం చెడినట్టు తెలుస్తున్నది. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీహార్లో కుల జనగణనపై ఈ నెల 27న అఖిల పక్ష సమావేశ�
లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అంతా నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. మత వ్యవహారాల్లో ప్రభుత్వాలు వేలు పెట్టుకుంటేనే బాగుంటుంద�
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించే వారంతా మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని బుధవారం అన్నారు. మహాత్మ గాంధీ కూడా మద
మద్యం సేవించే వారిపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. మద్యం సేవించే వారందరూ మహా పాపులని అభివర్ణించారు. వారిని భారతీయులుగా తాను భావించనని సంచలన వ్యాఖ్యలు చేశారు. �
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారా? మారిన జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని పదవి రేసులో నితీశ్ పేరు చాలా సార్లే
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీకి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంగి వంగి దండాలు పెట్టారు. ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్ర�
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొంటే రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టేందుకు అభ్యంతరాలు ఉండవని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నార�
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దర
దేశంలోని కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి, బిహార్ సీఎం నితీశ్కి పిల్లలు కలగాలని నేను దే