Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ టాటా చెప్పి తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ పరిణామం.. నితీశ్ కుమార
Monoj Jha | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీకి కటీఫ్ చెప్పి మళ్లీ ఎన్డీఏ (NDA) కూటమిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆర్జేడీతో విభేధాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. బీహార్ రాజకీయాల్లో ఈ అంశం కలకలం రే
Nitish Kumar | బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ త్వరలో ఎన్డీఏ కూటమితో చేతులు కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రెండు లేదా మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి కకావికలమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తీరుతో భాగస్వామ్య పక్షాలు ఒక్కొక్కటిగా కూటమిని వీడుతున్నాయి.
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్కుమార్ INDIA కూటమి కన్వీనర్ పదవిని తిరస్కరించినట్టు తెలుస్తున్నది. శనివారం ఉదయం వర్చువల్ విధానంలో మొదలైన INDIA కూటమి సమావేశంలో కూటమి కన్వీనర్ పదవి చేపట్
బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అధినేత నితీశ్కుమార్ను ఇండియా కూటమి కన్వీనర్గా నియమించే అవకాశం ఉన్నది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. గత వారం బీహార్ సీఎంను జేడీ(యూ) చీఫ్గా ఎన్నుకున
Nitish assets | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్తోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు తమతమ ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సెక్రెటేరియట్ డిపార్టుమెంట్కు చెందిన వెబ్సైట్లో ఆస్తుల వివ�
జేడీయూ నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రస్తుత అధ్యక్షుడు లలన్ సింగ్ స్థానంలో నితీశ్ను ఎన్నుకున్నట్టు ప�
జేడీ(యూ) చీఫ్ పదవికి లలన్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. ఇక జేడీ(యూ) (JDU ) చీఫ్గా బిహార్ సీఎం ని
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జేడీయూలో ముసలం పుట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు లలన్సింగ్ తన పదవికి రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న జేడ�
Bihar CM | జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish kumar) కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామ�