Nitish Kumar | బీజేపీతో మళ్లీ జతకలిసి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్పై (Nitish Kumar) కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్జేడీ ప్రభుత్వం నుంచి వైదొలగిన ఆయన చనిపోయినట్లుగా చిత్రీకరించారు. ఒక దిష్టి
Prashant Kishore : బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ పరిణామాలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు
Chirag Paswan | ఈ నేపథ్యంలో నితీశ్కుమార్ అంటే ఏమాత్రం గిట్టని లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్.. తాను ఇవాళ జరగబోయే నితీశ్కుమార్ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని చెప్పారు. ఎన్డీఏ మిత్రపక్ష పార్ట
Jairam Ramesh | ఇవాళ (ఆదివారం) ఉదయం బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్కుమార్పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ కుమార్ రాజీనామా తనను పెద్దగా ఆశ్చర్యానికి
బీహార్లో చోటుచేసకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) స్పందించారు. బొందిలో ప్రాణమున్నంత వరకు మతతత్వ శక్తులపై తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
Bihar | జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు�
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవ�
బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడుస్తున్నది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ మహాఘట్ బంధన్కు గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు కట్టేందుకు పావులు కదుపుతున్నారనే �
Tejashwi Yadav | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటే తనకు గతంలో, ఇప్పుడూ ఎప్పుడూ గౌరవమేనని ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ అన్నారు. బీహార్ రాజధాని పట్నాలో ఆర్జేడీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని �
Nitish Kumar | లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ (Bihar)లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) పదవికి శనివారం నాడు నితీశ్ రాజీనామా చేయబోతున్నారంటూ సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
బీహార్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ�