నిర్మల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యనగర్లో కోటి నిధులతో నిర్మించిన జిల్�
Indrakaran reddy | తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్లోని శాస్త్రినగర్ ఉన్న
హైదరాబాద్, మే 24: నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పురోగతిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం అరణ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 27, 28, సదర్
ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం తప్పకుండా వస్తుందని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఎస్పీ ప్రవీణ్ కు
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల వ�
నిర్మల్, మే 16 : అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్మల్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ �
నిర్మల్ : జిల్లాలోని సారంగపూర్ మండలం ఆలూర్లోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో పోషక ఉద్యాన వనాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. గురువారం సారంగాపూర్ మండలం ఆలూరు బృహత్ పల్ల
నిర్మల్ :ఈ నెలాఖరు లోగా యాసంగికి సంబంధించి ధాన్య కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో పౌరసరఫరా
నిర్మల్ : తెలంగాణ రాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపేట గ్రామంలో రూ.38 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర
నిర్మల్, మే 4 : రూ.11 కోట్లతో అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం అడెల్లి పోచమ్మను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధిక
నిర్మల్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మంగళవారం ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాం చౌరస్తా వద్ద ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ�
నిర్మల్, మే 2 : వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సో�
తెలంగాణలో అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకునేలా తెలంగాణ సర్కారు సాయం అందిస్తున్నది రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి �