నిర్మల్ : మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఖానాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానిక�
నిర్మల్ : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరి స్థానంలో నిలిచిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు. గురువారం జిల్లాలోని మధోల్లో
నిర్మల్ : బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్తో పాటు అతని కారు డ్రైవర్ జాఫర్, మధ్య�
నిర్మల్, ఫిబ్రవరి 28: బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇ
నిర్మల్, ఫిబ్రవరి 27 : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన వారిని సురక్షితంగా ఇండియాకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం బుధవా�
నిర్మల్, ఫిబ్రవరి 27 : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణం�
ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.25 లక్షలు కేటాయించాలని విన్నపం కొత్త జీపీల్లో దూరం కానున్న ప్రజల కష్టాలు ఉమ్మడి జిల్లాలో 612 జీపీలకు నిర్మించాలని ప్రతిపాదనలు నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్�
సర్కారు బడులను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ �
ఉమ్మడి జిల్లాలో యువ మహిళా ఎస్ఐలు ఇటీవల ఆయా స్టేషన్ల పరిధిలో బాధ్యతల స్వీకరణ శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నం మగవారితో సమానంగా విధులు అటు కుటుంబం.. ఇటు కర్తవ్యం ఆదర్శంగా నిలుస్తున్న అతివలు నిర్మల్ అర్బన�
ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. యు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తీపి కబురు ప్రకటించింది. పల్లె, పట్టణ ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతినెలా నిధులను మంజూరు చేయడమే కాకుండా ప్రజాప్రతినిధులకు గౌర
సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గం అనుసరణీయమని, అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా�
నిర్మల్, ఫిబ్రవరి 24: గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాల్లో మంత�
నిర్మల్ : పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు �