సర్కారు బడులను బలోపేతం చేసేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ �
ఉమ్మడి జిల్లాలో యువ మహిళా ఎస్ఐలు ఇటీవల ఆయా స్టేషన్ల పరిధిలో బాధ్యతల స్వీకరణ శాంతిభద్రతల పరిరక్షణలో నిమగ్నం మగవారితో సమానంగా విధులు అటు కుటుంబం.. ఇటు కర్తవ్యం ఆదర్శంగా నిలుస్తున్న అతివలు నిర్మల్ అర్బన�
ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. యు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తీపి కబురు ప్రకటించింది. పల్లె, పట్టణ ప్రగతికి ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతినెలా నిధులను మంజూరు చేయడమే కాకుండా ప్రజాప్రతినిధులకు గౌర
సంత్ సేవాలాల్ మహారాజ్ మార్గం అనుసరణీయమని, అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా�
నిర్మల్, ఫిబ్రవరి 24: గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్ లో సేవాలాల్ 283వ జయంతి ఉత్సవాల్లో మంత�
నిర్మల్ : పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లను విస్తరిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు �
నిర్మల్, ఫిబ్రవరి 23 : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభు�
కుంటాల మండల ప్రజల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ మహాదేవి జాతర బుధవారంతో ముగిసింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తడంతో పండుగ వాతావరణ నెలకొన్నది. వేద పండితులు శ్రీ గురుమాంచి చంద్రశ�
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 2020-21 ఆడిట్ అభ్యంతరాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కా�
లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో హైదరాబాద్కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణ పోలీ�
నిర్మల్ అర్బన్ ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. దీ
నిర్మల్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రుకుల పాఠశాలలో బద్దం భోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కెజిబి�
కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో అమలు చేస్తున్న ఆత్మ నిర్మాణ్ భారత్-పట్టణ ప్రగతి రుణాల్లో దేశంలోనే నిర్మల్ మున్సిపాలిటీకి మొదటి స్థానం దక్కి�
నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరిని �