ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018లో కొత్త జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల 317 జీవోతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయిం పు చేపట్టింది. 52శాఖలత�
రాష్ట్ర అధికారాల అడ్డుకట్టకు కొత్త సాఫ్ట్వేర్ నేటి నుంచి అమలుకు చర్యలు స్థానికంగా పనికొచ్చే పనులకు అడ్డుపుల్ల ఇక కూలీలకు వసతులు కరువు వేసవి భత్యం కట్, తగ్గనున్న ఆదాయం ఉమ్మడి జిల్లాలో సుమారు 6లక్షల మం
టీఆర్ఎస్ కొత్త అధ్యక్షులను సన్మానించిన శ్రేణులు ఆదిలాబాద్లో జోగు రామన్నకు శుభాకాంక్షల వెల్లువ విఠల్రెడ్డిని అభినందించిన మంత్రి అల్లోల, నాయకులు కష్టపడేవారికి పార్టీలో సముచిత స్థానం టీఆర్ఎస్ ఆద�
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, జనవరి 27 : దేశంలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు చూడలేకపోతున్నారని, చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ప్రత�
నిర్మల్ టౌన్, జనవరి 27 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యం టైగర్ జోన్ ప్రాంతంలోకి యూరప్ నుంచి వలస పక్షులు వచ్చినట్లు ఖానాపూర్ ఎఫ్డీవో కోటేశ్వర్రావు తెలిపారు. కవ్వాల్ టైగర్ రిజర్వ�
ఉమ్మడి జిల్లాలో తొలుత వెయ్యి మందికి ప్రయోజనం ఇప్పటికే అధికారులతో మంత్రి అల్లోల సమీక్ష పారదర్శకంగా లబ్ధిదారులఎంపికకు ఆదేశం నిర్మల్ టౌన్, జనవరి 27: దళితబంధు బంధు ఎన్నో దళిత కుటుంబాలకు వరంగా మారబోతున్నది
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గణతంత్ర వేడుకలు కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహణ ఆయా చోట్ల జెండాలు ఎగరేసిన కలెక్టర్లు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు ఎదులాపురం/ ని
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Basara Temple | బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 51.77 లక్షలు వచ్చిందని ఆలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఆదాయం 39 రోజులది మాత్రమే అని అధికారులు స్పష్టం చేశారు. గుర్తు
Minister Indrakaran reddy | వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతగానో
Allola Indrakaran Reddy | పోడు భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుందని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్