చేపల కోసం జనం పరుగులు | వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల
కుంటాల వాగులో చిక్కుకున్న ఇద్దరు గ్రామస్తులు | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షాపాతం
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
అల్పపీడనం| అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమవగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున
నిర్మల్ | నిర్మల్: జిల్లాలోని తానూరు మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని సింగన్గావ్లో ముగ్గురు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సింగన్గావ్ చెరువులో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు స�
ఎంపీ సంతోష్| హరితహారంలో భాగంగా నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నిర్మల్లోని గాయత్రి టౌన్షిప్లో 4 వేల మొక్కల మ
కార్డన్ సెర్చ్| నిర్మల్: జిల్లాలోని ముథోల్లో పోలీసులు నాకాబంధీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ముథోల్లోని నాయబాది కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో.. సరైన పత్రాలు ల�
మంత్రి అల్లోల | పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో ఉంచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్/ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బ
నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం దోస్త్ నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉట్నూర్ మండలం నీలాగొందికి చెందిన సూర్యారావు(25) అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తుండగా వెనకాల నుండ�