వరద ముంపు| వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీటిలో మునిగి దెబ్బతిన్న ప
కంట్రోల్ రూం| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని సహాయం కావాల్సినవారు 18004251939 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి సురక్షిత ప్రాంతాలకు 300 మంది.. జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆదిలాబాద్, జూల
చేపల కోసం జనం పరుగులు | వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల
కుంటాల వాగులో చిక్కుకున్న ఇద్దరు గ్రామస్తులు | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షాపాతం
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన