నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం,గ్రామీణాభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్మల్ టౌన్, మే 11 : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగం గా పూర్తి చేస�
నిర్మల్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆదివారమే కొవిడ్-19 పాజిటివ్గా తేలగా విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్
కూతురుతో సహా తల్లి ఆత్మహత్య | మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఆడపిల్లనే వదిలించుకున్నారా.? | నిర్మల్ జిల్లాలో అమానవనీయ ఘటన జరిగింది. కుబీర్ మండలం పల్సి గ్రామం శివారులో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు.
బొలెరో| జిల్లాలోని నీలాయిపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బొలెరోలో
నిర్మల్ : ఐఏఎఫ్ అధికారిగా ఎంపికైన బెల్లంపల్లి అమ్మాయి చాముండేశ్వరి దేవిని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. బాలిక తల్లిదండ్రులతో మంత్రి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. బాలిక
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు రైస్ మిల్లర్లతో సమావేశం నిర్మల్ టౌన్, ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లాలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన వరి ధాన్యం సీఎంఆర్ను వెంటనే సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను నిర్మల్ అ�
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లా దవాఖానలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్-19 టీకా సురక్షితమని
నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జయంత్రావు చౌహాన్నిర్మల్ టౌన్, మార్చి 31 : రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ వినియోగం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా తమ పంపుసెట్లకు కెపాసిటర్లను అమ�
మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా, మార్చి 31 : ఇరువర్గాలు సంయమనం పాటించి, భైంసా పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి సూచించారు. భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో బుధవ�
దస్తురాబాద్ బీట్ను పరిశీలించిన ఫ్లయింగ్ స్కాడ్ ఎఫ్డీవో రవీందర్‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన దస్తురాబాద్, మార్చి 31 : ‘యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేత’ అనే శీర్షికన మార్చి 5న నమస్తే తెలంగాణ పత్రిక�
నిర్మల్ : జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వెనుకాల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అక్కడి పిచ్చి మొక్కలు, గడ్డికి మొత్తం మంటలు అంటుక