అల్పపీడనం| అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లన్నీ జలమయమవగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున
నిర్మల్ | నిర్మల్: జిల్లాలోని తానూరు మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని సింగన్గావ్లో ముగ్గురు బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సింగన్గావ్ చెరువులో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు స�
ఎంపీ సంతోష్| హరితహారంలో భాగంగా నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నిర్మల్లోని గాయత్రి టౌన్షిప్లో 4 వేల మొక్కల మ
కార్డన్ సెర్చ్| నిర్మల్: జిల్లాలోని ముథోల్లో పోలీసులు నాకాబంధీ నిర్వహించారు. ఇవాళ ఉదయం ముథోల్లోని నాయబాది కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో.. సరైన పత్రాలు ల�
మంత్రి అల్లోల | పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో ఉంచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్/ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బ
నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం దోస్త్ నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉట్నూర్ మండలం నీలాగొందికి చెందిన సూర్యారావు(25) అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తుండగా వెనకాల నుండ�
ప్రగతిపథం| ఏడేండ్లుగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ రథ సారిధి కేస
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, మే 21 : కుంటాల మండలంలో చేపట్టిన రూర్బన్ అభివృద్ధి పనులను వచ్చే నెల 2 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక�
మంత్రి అల్లోల | నిర్మల్ పట్టణం బస్ స్టాండ్ ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
అటవీ ఉద్యోగుల| కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు
నిర్మల్ : జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిర్మల్ జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధన్రాజ్ ఖండించారు. వార�