నిర్మల్ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షల
నిర్మల్ : భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తుతో పరిస్థితిని చక్కదిద్దామని ఆయన అన్నారు. భైంసా అల్లర్లకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భైంసా ప�
నిర్మల్: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్య�
నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని మూడున్నరేండ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన భైంసా మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు వ్�
నిర్మల్ : జిల్లాలోని భైంసా బట్టిగళ్లీప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో ముగ్గురు పోలీసులకు సైతం గాయపడ్డారు. దుండగులు ఓ ఆటోకు, ఇం�
నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన సతీమణి విజయలక్ష్మితో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసును వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట