నిర్మల్ : జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వెనుకాల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అక్కడి పిచ్చి మొక్కలు, గడ్డికి మొత్తం మంటలు అంటుక
మార్చిలోనే 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్ఈ యేడాది ఇప్పటివరకు 43 డిగ్రీలు అత్యధికంనిర్మల్ అర్బన్, మార్చి 29 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మే నెలలో నమోదు కావాల్సిన టెంప
నిధుల ఖర్చుపై జీపీలకే అధికారంగతంలో జారీ చేసిన జీవో 91 రద్దుగ్రామసభ ఆమోదం తప్పనిసరిప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న సర్పంచ్లుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీలకు వర్తింపుసారంగాపూర్/సోన�
అడెగామ.. కూరగాయల ధామంఇతర ప్రాంతాలకు ఎగుమతిరోజుకు ఒక్కో రైతుకు రూ.3వేల సంపాదనపంటల మార్పిడితో అధిక లాభాలుఆదర్శంగా నిలుస్తున్న అన్నదాతలుఇచ్చోడ, మార్చి 29 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడెగామ (బీ)లో మొత�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోవెల్లువలా పాల ఉత్పత్తి, సేకరణపాడి పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహంపాడి ప్రగతికి రూ.18 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ఆదిలాబాద్లో విజయ డెయిరీపాల శీతలీకరణ కేంద్రం ఆధునీ
రంగులు చల్లుకుంటూ హోరెత్తించిన యువతకేరింతలతో చిన్నారుల తుళ్లింతఆంక్షల నేపథ్యంలో పరిమితంగా వేడుకలుమంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రంగు ల కేళీ.. హోలీ పండుగను ఆదివారం ప్రజలు నిర్వహిం చుకున్న�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలుప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో తప్పనిసరంటూ ఉత్తర్వులుపండుగలకు అనుమతి నిషేధిస్తూ నిర్ణయంఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుమంచిర్యాల,
వీణవంక, మార్చి 28: అతడు సాధారణ రైతుల్లా కాకుండా వినూత్నంగా ముందుకు ‘సాగు’తున్నాడు. తనకున్న ఆరెకరాల్లో మూడు రకాల పంటలు వేస్తున్నాడు. ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిగ దిగుబడులు సాధిస్తున్నాడు. అంతేకాకుండా సొం�
నిర్మల్ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షల
నిర్మల్ : భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తుతో పరిస్థితిని చక్కదిద్దామని ఆయన అన్నారు. భైంసా అల్లర్లకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భైంసా ప�
నిర్మల్: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్య�
నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని మూడున్నరేండ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానవీయ ఘటన భైంసా మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబ సభ్యులు వ్�
నిర్మల్ : జిల్లాలోని భైంసా బట్టిగళ్లీప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో ముగ్గురు పోలీసులకు సైతం గాయపడ్డారు. దుండగులు ఓ ఆటోకు, ఇం�
నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన సతీమణి విజయలక్ష్మితో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసును వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట