నిర్మల్ జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జయంత్రావు చౌహాన్నిర్మల్ టౌన్, మార్చి 31 : రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యుత్ వినియోగం నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా తమ పంపుసెట్లకు కెపాసిటర్లను అమ�
మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి భైంసా, మార్చి 31 : ఇరువర్గాలు సంయమనం పాటించి, భైంసా పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి సూచించారు. భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనంలో బుధవ�
దస్తురాబాద్ బీట్ను పరిశీలించిన ఫ్లయింగ్ స్కాడ్ ఎఫ్డీవో రవీందర్‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన దస్తురాబాద్, మార్చి 31 : ‘యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేత’ అనే శీర్షికన మార్చి 5న నమస్తే తెలంగాణ పత్రిక�
నిర్మల్ : జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వెనుకాల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అక్కడి పిచ్చి మొక్కలు, గడ్డికి మొత్తం మంటలు అంటుక
మార్చిలోనే 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్ఈ యేడాది ఇప్పటివరకు 43 డిగ్రీలు అత్యధికంనిర్మల్ అర్బన్, మార్చి 29 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మే నెలలో నమోదు కావాల్సిన టెంప
నిధుల ఖర్చుపై జీపీలకే అధికారంగతంలో జారీ చేసిన జీవో 91 రద్దుగ్రామసభ ఆమోదం తప్పనిసరిప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న సర్పంచ్లుఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,508 గ్రామ పంచాయతీలకు వర్తింపుసారంగాపూర్/సోన�
అడెగామ.. కూరగాయల ధామంఇతర ప్రాంతాలకు ఎగుమతిరోజుకు ఒక్కో రైతుకు రూ.3వేల సంపాదనపంటల మార్పిడితో అధిక లాభాలుఆదర్శంగా నిలుస్తున్న అన్నదాతలుఇచ్చోడ, మార్చి 29 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని అడెగామ (బీ)లో మొత�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోవెల్లువలా పాల ఉత్పత్తి, సేకరణపాడి పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహంపాడి ప్రగతికి రూ.18 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ఆదిలాబాద్లో విజయ డెయిరీపాల శీతలీకరణ కేంద్రం ఆధునీ
రంగులు చల్లుకుంటూ హోరెత్తించిన యువతకేరింతలతో చిన్నారుల తుళ్లింతఆంక్షల నేపథ్యంలో పరిమితంగా వేడుకలుమంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రంగు ల కేళీ.. హోలీ పండుగను ఆదివారం ప్రజలు నిర్వహిం చుకున్న�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఆదేశాలుప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగప్రదేశాల్లో తప్పనిసరంటూ ఉత్తర్వులుపండుగలకు అనుమతి నిషేధిస్తూ నిర్ణయంఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుమంచిర్యాల,
వీణవంక, మార్చి 28: అతడు సాధారణ రైతుల్లా కాకుండా వినూత్నంగా ముందుకు ‘సాగు’తున్నాడు. తనకున్న ఆరెకరాల్లో మూడు రకాల పంటలు వేస్తున్నాడు. ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిగ దిగుబడులు సాధిస్తున్నాడు. అంతేకాకుండా సొం�
నిర్మల్ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షల
నిర్మల్ : భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తుతో పరిస్థితిని చక్కదిద్దామని ఆయన అన్నారు. భైంసా అల్లర్లకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భైంసా ప�