మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి| రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ హుజూరాబాద్ వైపు వెళ్తున్నాయి. నిర్మల్ ను�
ఐదురుగు నిందితుల అరెస్టు గంటల వ్యవధిలోనే కథ సుఖాంతం నిర్మల్ అర్బన్/మనోహరాబాద్, ఆగస్టు 8: నిర్మల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఆ వెంటనే పోలీసులు అప్రమత్తమై గంటల వ్యవధిలోనే క�
వరద ముంపు| వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీటిలో మునిగి దెబ్బతిన్న ప
కంట్రోల్ రూం| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని సహాయం కావాల్సినవారు 18004251939 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన మంత్రి సురక్షిత ప్రాంతాలకు 300 మంది.. జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆదిలాబాద్, జూల
చేపల కోసం జనం పరుగులు | వరద నీరు నిర్మల్ పట్టణంలోకి చేరడంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో.. ఆ జలపుష్పాల
కుంటాల వాగులో చిక్కుకున్న ఇద్దరు గ్రామస్తులు | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షాపాతం