జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిర్మల్ టౌన్, మే 21 : కుంటాల మండలంలో చేపట్టిన రూర్బన్ అభివృద్ధి పనులను వచ్చే నెల 2 వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక�
మంత్రి అల్లోల | నిర్మల్ పట్టణం బస్ స్టాండ్ ముందు అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనులను శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.
అటవీ ఉద్యోగుల| కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు
నిర్మల్ : జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిర్మల్ జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధన్రాజ్ ఖండించారు. వార�
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం,గ్రామీణాభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్మల్ టౌన్, మే 11 : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగం గా పూర్తి చేస�
నిర్మల్ : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు ఆదివారమే కొవిడ్-19 పాజిటివ్గా తేలగా విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్
కూతురుతో సహా తల్లి ఆత్మహత్య | మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఆడపిల్లనే వదిలించుకున్నారా.? | నిర్మల్ జిల్లాలో అమానవనీయ ఘటన జరిగింది. కుబీర్ మండలం పల్సి గ్రామం శివారులో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు.
బొలెరో| జిల్లాలోని నీలాయిపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకుపోతున్న బొలెరో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బొలెరోలో
నిర్మల్ : ఐఏఎఫ్ అధికారిగా ఎంపికైన బెల్లంపల్లి అమ్మాయి చాముండేశ్వరి దేవిని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అభినందించారు. బాలిక తల్లిదండ్రులతో మంత్రి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. బాలిక
నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు రైస్ మిల్లర్లతో సమావేశం నిర్మల్ టౌన్, ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లాలో 2019-20 సంవత్సరానికి సంబంధించిన వరి ధాన్యం సీఎంఆర్ను వెంటనే సరఫరా చేయాలని రైస్ మిల్లర్లను నిర్మల్ అ�
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 6 : నిర్మల్ జిల్లా దవాఖానలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్-19 టీకా సురక్షితమని