హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. భూముల విలువలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే 1800 599 4788 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా ascmro@telangana.govt.in మెయిల్ చేయవచ్చు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు నిర్మల్లో ఎంత మేరకు పెరిగాయో సమగ్ర సమాచారం మీకోసం..
వ్యవసాయ భూములు