‘అన్నీ ఆధార్కార్డు టికెట్లేనా? డబ్బులేవి? కనీసం 60 శాతం క్యాష్ తీసుకురావాలన్న టార్గెట్లు మర్చిపోతే ఎట్లా? మళ్లీ ఇది రిపీట్ అయితే మెమోలు అందుకోవాల్సి వస్తుంది జాగ్రత్త’ అంటూ డిపో మేనేజర్లు కండక్టర్లను
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యను కేవలం నైపుణ్య శిక్షణకు పరిమితం చేసే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవద్దని ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నిర్మల్ కలెక్టరేట్ �
ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి- షాదీముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో క
నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొంతమంది మిల్లర్లు అవేమి పట్టించుకోకుండ
రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం బీడీ కార్మికులు ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎద
US Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు నిత్యానంద రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
ప్రతి పోలీసు ఉద్యోగి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని.. బెట్టింగులు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంల�
నిర్మల్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ గందరగోళంగా తయారైంది. నకిలీ ఓట్లను తొలగించి, అసలైన ఓటర్లను గుర్తించి, 2002 నాటి ఓటరు జాబితా వివరాలతో మ్యాపింగ్ చేస్తూ కొత్త జాబితా రూపొం�
విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఆదేశించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తన
ప్రతి విద్యార్థికి నులి పురుగుల నివారణ మాత్రలు అందించాలని నిర్మల్ కలెక్టర్ భవే శ్ మిశ్రా అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినో
Sarpanch Suicide | నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తానూరు మండలం బోరిగావ్ గ్రామ సర్పంచ్ పల్లె జ్యోతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, వంద శాతం పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎ�