ఈ వానకాలంలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులకు జూలైలోనే వరదలు ప్రారంభం కావడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.
నిర్మల్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. కొరిపెల్లి రేణుకా దేవి తమ బంధువుల పుట్టిన రోజు వేడుకలకు స్థానిక శాస్త్రినగర్ కాలనీకి వెళ్లింది.
Galikuntu | బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కస్ర, కస్ర తాండ గ్రామాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖ, కుభీర్ ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలోని పశువులన్నింటికీ గాలికుంటు టీకాలను వేశారు.
‘అధైర్యపడొద్దు.. మి మ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. క్షేమంగా స్వదేశానికి రప్పిస్తాం’ అని జోర్డాన్లో చిక్కుకున్న 12మంది తెలంగాణ కార్మికులకు మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం కంపు కొడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి జీ ప్లస్ టూ విధానంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన భవనాలు నిర్వహణ లేక దుర్గంధం వె�
KTR | నిర్మల్ జిల్లాలోని ముఖరా కే గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Telangana | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారి తీశాయి. మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండా రెండింటిలో 100 శాతం గిరిజనులు ఉన్నారు. అయినప్పటిక�
Bathukamma | నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు, యువతులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను ఒకచోటకు చేర్చి.. బతుకమ్మ
మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడంతో పాటు కాపులు ఐక్యతను చాటేoదుకు ప్రతి మున్నూరు కాపు యువత చైతన్యవంతులు కావాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టే హనుమండ్లు పిలుపునిచ్చారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈనెల చివరివరకూ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో వసతులు లేకపోవడంతో బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య కళాశాల మంజూరైంది.