నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలో పశు వైద్యాధికారులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ ఎద్దు ప్రాణాల్ని కాపాడారు. గ్రామానికి చెందిన రైతు బందెల శంకర్కు చెందిన ఎద్దు నాలుగు రోజులుగా మూత్రం చుక్క�
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి ఈదిగామ వద్ద ఉన్న గోల్డెన్ ఫంక్షన్ హాలు ముందు డివైడర్ను ఢీకొట్టింది.
నిర్మల్ జిల్లా కుభీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సైఫుల్ల ఖాన్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు (ఎన్ఎంఎంఎస్) ఎంపికయ్యారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో గల షేక్సాబ్లొద్ది పక్కన ఐదెకరాల రిజర్వు ఫారెస్టు విస్తీర్ణంలో పొనికి మొక్కల పెంపకాన్ని చేపట్టారు.
Vittaleshwara Swamy Temple | కుభీర్, ఫిబ్రవరి 25: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (కే) గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ సుమారు రూ.6వేల విలువ చేసే 50 ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉట్నూర్ మండలంలో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న నేలకొరిగాయి. మామిడి తోటలో పిందెలు రా�
నిజం చెప్పాలంటే కవి నిరంతరం ప్రవహించే ఒక నది లాంటివాడు. ఆయన కుదురుగా ఒకచోట ఉండడు. ఆయన ఉన్నా ఆయన మనస్సు ఉండదు. ఉన్నచోటు నుండే ప్రపంచాన్ని చుట్టి రాగలిగే శక్తి ఒక కవికి మాత్రమే ఉంది.
RajaRajeshwara Jathara | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి (బీ) గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఐదు రోజుల వేడుకలు, జాతర ఆనవాయితీగా వస్తోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడు�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం ఇచ్చిన భారత్ బంద్ జయప్రదం అయింది. సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలతో �
‘సార్ మీకు ఓటేసుడు సంగతి పక్కన పెట్టుండ్రి.. ముందు మాకు తాగడానికి మంచినీరు ఇవ్వండి.. నల్లాల నుంచి వచ్చే మురికి నీరు తాగి మేము, మా పిల్లలు రోగాలబారిన పడుతున్నం..’ అంటూ పలువురు మహిళలు మాజీ మంత్రి, కాంగ్రెస్ �
వ్యవసాయం లాభసాటిగా మార్చేలా అధికారులు రైతులకు చేయూత నివ్వాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీకి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కేసీఆర్ పాలనలో దూసుకెళ్లిన బల్దియా.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చతికిలా పడింది. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలో సు�