ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం అకాలవర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పంటలు నేలకొరిగాయి. కోత దశలో ఉన్న జొన్న కంకులు తడిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ధన్నూర్(బీ), బోథ్, మర్లపెల�
నిర్మల్ జిల్లా బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఏప్రిల్ 6న బాసర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నందున, ఏర్ప
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పరిపాలన ప్రతిభకు జాతీయ స్థాయిలో పట్టంకట్టారు. నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ఆధ్వర్యంలో కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోని విద్యార్థినులను అకాడమిక్ దిశగా బలోపేతం చ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా అప్రకటిత కరెంటు కోతలు అమలవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోతలు విధించడం లేదని చెబుతూనే, మరోవైపు మరమ్మతుల పేరిట అ�
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. మెదక్ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన మల్లిపూడి తేజస్విని బాసరలోని ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్నది
Pragathi Palana | మంగళవారం నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని నర్సరీని ఆయన సందర్శించారు. అక్కడే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రతను చూసిన ఆయన ఎంపీఓ పంచ
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలో పశు వైద్యాధికారులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ ఎద్దు ప్రాణాల్ని కాపాడారు. గ్రామానికి చెందిన రైతు బందెల శంకర్కు చెందిన ఎద్దు నాలుగు రోజులుగా మూత్రం చుక్క�
Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి ఈదిగామ వద్ద ఉన్న గోల్డెన్ ఫంక్షన్ హాలు ముందు డివైడర్ను ఢీకొట్టింది.
నిర్మల్ జిల్లా కుభీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సైఫుల్ల ఖాన్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కు (ఎన్ఎంఎంఎస్) ఎంపికయ్యారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో గల షేక్సాబ్లొద్ది పక్కన ఐదెకరాల రిజర్వు ఫారెస్టు విస్తీర్ణంలో పొనికి మొక్కల పెంపకాన్ని చేపట్టారు.