నిర్మల్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ గందరగోళంగా తయారైంది. నకిలీ ఓట్లను తొలగించి, అసలైన ఓటర్లను గుర్తించి, 2002 నాటి ఓటరు జాబితా వివరాలతో మ్యాపింగ్ చేస్తూ కొత్త జాబితా రూపొం�
విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఆదేశించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తన
ప్రతి విద్యార్థికి నులి పురుగుల నివారణ మాత్రలు అందించాలని నిర్మల్ కలెక్టర్ భవే శ్ మిశ్రా అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినో
Sarpanch Suicide | నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తానూరు మండలం బోరిగావ్ గ్రామ సర్పంచ్ పల్లె జ్యోతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, వంద శాతం పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎ�
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓటర్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిం�
బాల్కనీ నుంచి కిందపడి రెండేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన ని ర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం జరిగింది. రా జస్థాన్కు చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక పట్టణంలోని రాహుల్నగర్లో ఉంటున్నారు.
మా సమస్యలు వినండని సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు తరలివచ్చారు. ఆదిలాబాద్ కలెక్టర్ మీటింగ్ హాల్లో కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రాలు అందించారు. నిర్మల్ కలెక్టరేట్లో కలెక్టర్ భవేశ్ మి�
Basara Temple | నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగులగొ
నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రి య వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.
ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని సాథ�
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) రైతులు ధాన్యం తరలింపులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 : 30 గంటల వరకు ఏకధాట
పంట కోసి నలభై రోజులు దాటిపాయే.. కల్లాల నుంచి వడ్లు కదులుతనే లేవు.. లారీలు రాకపోతే, ధాన్యం పోకపోతే పురుగుల మందు తాగి సచ్చిపోవుడు తప్ప మరో గతి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యంపై మంగళ