నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాడిగూడ అడవుల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. గురువారం తాటిగూడ సెక్షన్ పరిధిలోని జిడిమాల్య గ్రామ శివారులో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు
నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై పోలీస్ దాడిని నిరసిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, అధ�
కుభీర్, నవంబర్ 09 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నామమాత్రపు విధులు శనివారం వచ్చిందంటే 11 గంటల నుండి సిబ్బంది ఎవరికి వారు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సిద�
గిరిజన తెగలు ఆరాధించే శ్రీ సకారాం మహారాజ్ మృతి తీరని లోటని, మహారాజ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి భరోసా కల్పించారు.
Nirmal | ఓ వృద్ధుడి ప్రాణాలను బీడీ బలి తీసుకుంది. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలోని దండేపల్లి మండ పరిధిలోని తళ్లపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్(22), అ
కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లపాటు వానకాలం ప్రారంభానికి ముందే నిర్మల్ జిల్ల�
కుభీర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద శనివారం సోయా కొనుగోళ్ల టోకెన్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగింది. టోకెన్లు జారీ విషయాన్ని తెలుసుకొని శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వివిధ గ్రామాలకు చెందిన వ�
తానూర్ మండల కేంద్రంలోని గోదాం వద్ద సోయా కొనుగోళ్ల టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. దాదాపు 1500 మందికిపైగా రైతులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి క్యూ కట్టారు. ఉదయం పది గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియను అధికారుల�
నిర్మల్ జిల్లా కుభీర్ (Kubeer)లో సోయా టోకెన్ల (Soyabeans) కోసం రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లో చెప్పులు పెట్టి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సం�
ఈ వానకాలంలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులకు జూలైలోనే వరదలు ప్రారంభం కావడంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.