మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పూర్తయిన పనులకు పిలిచిన టెండర్లు వెంటనే రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కలెక్టర్కు రాసిన వినతిపత్రాన్ని శనివారం స్థానిక కలెక్టర�
Kasipet | చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి, అటవీప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండగా కాపాడి ఆసుపత్రికి తరలించి తన విధుల పట్ల నిబద్ధతను చాటుకున్నారు ఎస్సై గంగారాం.
గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు అని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు.
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆగమైపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ సర్కారు ప్రకటనలు చేస్తున్నా, ఎక్కడా కనిపించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నా�
ఓ వైపు అధిక వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోగా, ప్రస్తుతం పత్తి ఏరేందుకు కూలీల కొరత రైతులను మరింత వేధిస్తున్నది. మరి కొన్ని చోట్ల దూర ప్రాంతాల నుంచి అధికంగా కూలి రేటు, రవాణా చార్జీలు చెల్లించి తీసుకురావడం రైత
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు. బోథ్ మండలంలోని మర్లపల్లిలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన ఇందుర్ మల్లేశ్ కుటుంబసభ్యులను శుక్రవారం పరా�
Hostel Workers | గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలోని డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు.
Childrens Day | భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.