పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో, కేంద్రంలోని బీజేపీ పాలనా వైఫల్యాలపై ఆ పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు తీవ్ర �
తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని నామినేషన్లు, ఓట్లు వేసేది లేదంటూ శుక్రవారం బజార్హత్నూర్ మండలంలో గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామమైన కొత్తపల్లి ప్రజలు నిరసన తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
ఆదిలాబాద్లో విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనల్లో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎ�
ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓ పార్టీకి అంటకాగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీలను ఏకగ్రీవం చేయడం రాజకీయ పార్టీల పెద్దలకు కష్టంగా మారుతున్నది. 2019లో జరిగిన మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 18 గ్రామ�
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఆనందాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు కనిపించగా, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్ధతునిచ్చిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపు సాధించి సత్తా చాటుతారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.