మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సల్పాలవాగు సమీపంలోని వెంకటాద్రి దేవాలయం వద్ద అక్టోబర్ 15,16వ తేదీల్లో రెండు రోజుల పాటు దండారీ ఉత్సవాలను నిర్వహించేందుకు తీర్మానం చేశారు.
‘అటవీ అధికారులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నరు. ఇక సహించేది లేదని’ అంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లి జీపీ పరిధిలోని దమ్మన్నపేట గూడేనికి చెందిన ఆదివాసీ నాయక్పోడ్ గిరిజనులు స�
సిర్పూర్ పేపర్ మిల్లు యా జమాన్యం కార్మికులను శ్రమ దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హెచ్చరించారు.
చెన్నూర్ను జాతీయ స్థాయిలో నంబర్ వన్గా నిలుపుతున్న పట్టుగూళ్ల పెంపకాన్ని అటవీ శాఖ అడ్డుకుంటున్నది. రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలోని గిరిజనులను అ�
జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కారుతో పోరాడిన ఆదివాసీ ముద్దుబిడ్డ కుమ్రం భీం 85వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పేందోర్ సంతోష్ పిలుపునిచ్చారు.
నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం కంపు కొడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి జీ ప్లస్ టూ విధానంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన భవనాలు నిర్వహణ లేక దుర్గంధం వె�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ ఉన్న విషయాన్ని తెలపాలని ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త లోలం శ్యాంసుందర్ కార్యకర్తలకు సూచ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజ్యమేలుతున్నది. ఎమ్మెల్యేలపై పార్టీలోని సీరియన్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే తిరగబడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి న�
Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద శనివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొండాపూర్ సబ్ స్టేషన్ ఎదుట వైన్స్ షాప్ వద్ద జరిగిన దాడిలో అచ్యుత్ర్రావు గూడెంకు చెందిన ఆదివాస�
Accused Arrest | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సబ్ స్టేషన్ ఎదుట ఉన్న వైన్ షాప్ వద్ద ఒకరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం తెలి�
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారనున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్
స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటించడం, పలు చోట్ల రిజర్వేషన్లు మారడంతో వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు పోటీ చేసే అవకాశం కోల్పోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు.