Vittaleshwara Swamy Temple | కుభీర్, ఫిబ్రవరి 25: నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్డి (కే) గ్రామంలోని శ్రీ విఠలేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ సుమారు రూ.6వేల విలువ చేసే 50 ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక ల్లో అధికారదాహం ఏ స్థాయిలో ఉందంటే.. సీఎం రేవంత్రెడ్డి సూచనలు, మంత్రి వివేక్ దురాగతాలకు అధికార యంత్రాంగం తొత్తులుగా మారి ప్రజల తీర్పును అపహాస్యం చేశార�
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు అన్ని మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9 గంటల �
ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఏదో విధంగా దక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి భంగపాటు కాగా, అనిశ్చితపరిచే విధంగా కుట్రలు చేస్తున్నది. 13వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ విప్ను ధ�
మంచిర్యాల జిల్లా ఆర్టీవో కార్యాలయంలో వసూళ్ల దందా మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతున్నది. కార్యాలయంలో ఏ ఫైల్ కదలాలన్నా కాసులివ్వాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయంలో పని చేసే ఓ హోం గార
KTR | ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో పెడితే మా నాయకులు భయపడుతారని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని,
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ‘నమస్తే’తో ఆదిలాబాద్ సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ తెలిపారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు నిరసన చేపట్టారు. సీసీఐ కొనుగోళ్ల గడువును మరో ఐదు రోజులు పెంచడంతో వందలాది వాహనాల్లో రైతుల�
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉట్నూర్ మండలంలో చేతికొచ్చిన జొన్న, మొక్కజొన్న నేలకొరిగాయి. మామిడి తోటలో పిందెలు రా�
మాజీ ఎంపీ బాల్క సుమన్ను భేషరుతుగా విడుదల చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్ను పరామర్శిం�
ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్ను పరామర్శించేందుకు మంగళవారం కేటీఆర్ రానున్నారు. బాల్కసుమన్ను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతర�