మంత్రి వివేక్ కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మానుకొని, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. �
జిల్లాలో మరో వారం.. పదిరోజుల్లో యాసంగి వరి కోతలు ప్రారంభించే అవకాశముండగా, సర్కారు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. మొత్తంగా 18 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, �
Balka Suman | ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. గతంలో పార్టీ పెట్టిన ఆల నరేంద్ర, నాగం జనార్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్, విజయశాంతి, షర్మిల పరిస్థితి
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామపంచాయతీ పరిధి బారెపల్లి గ్రామానికి చెందిన కోట్రంగి జయరాం(40) అనే ట్రాక్టర్ డ్రైవర్ వడదెబ్బతో మృతి చెందినట్లు తాండూర్ ఎస్సై కే ప్రసాద్ తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కదం తొక్కారు. ఈ మేరకు శుక్రవారం మూడో రోజూ మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని, మౌనదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం నర�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, అప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వీ నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని అల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్
సర్కారు నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు సరఫరా కాగా, ప్రస్తుతం పైపులైన్కు మరమ్మతులు చేసే దిక్కు లేక ఆ ఊరి ప్రజానీకం అష్టకష్టాల
Bhubharathi | వివిధ భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులలో ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ ప్రభుత్వ నిబందనల ప్రకారం సకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ 2024 ఏప్రిల్ నుంచి వారి బెనిఫిట్స్ వెంటనే ఏక మొత్తంగా విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఆర్ఈఏ) సంఘం అధ్యక్షుడు లింగయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగింది. బుధవారం బస్సులు రోడ్లపైకి రాలేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కార్మికులు సమ్మెక
మంచిర్యాల జిల్లా గుడిపేటలోని వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. వైద్య కళాశాల హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు ఆద�
తమకు నోటిసులివ్వకుండానే ఆక్రమణల పేరుతో తమ ఇం డ్లు, షాపుల ముందున్న నిర్మాణాలను ఎలా తొలగిస్తారంటూ మున్సిపల్ అధికారులపై చెన్నూర్లోని పాతబస్టాండ్ ప్రాంతంలోని ఇండ్లు, షాపుల యజమానుల ఆగ్రహం వ్యక్తం చేశార�