Farmers | కుభీర్, జూన్ 06: నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోళ్లకు టోకెన్ల జారీ ప్రక్రియ రసాభాసాగా మారింది. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన టోకెన్లు ఇస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహ
‘గాడి తప్పిన మైనార్టీ గురుకులం’ శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ‘మైనార్టీ గురుకుల పాఠశాలలో రెగ్యులర్, సీనియర్లను కాదని జూనియర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అందలం ఎక్కించడం.. చె�
బేల మండలం దుబ్బగూడలో ఫ్లోరైడ్ నీటిని తాగి స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్న సమస్యపై ‘ఫ్లోరైడ్ భూతం’ అనే శీర్షికన శుక్రవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి వివిధ శాఖల అధికారులు స్పందించారు. బ
మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదురోవాలంటే మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడమే మార్గమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేరొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్య�
బీఆర్ఎస్ ప్రభుత్వం నీలి విప్లవంలో భాగంగా చెరువుల్లో ఉచితంగా చేపల పెంపకం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం మత్స్యకారులను ఉపాధిని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడింది. అప్పట్లో జిల్
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(కే) పంచాయతీ పరిధిలోని దుబ్బగూడకు చెందిన కొడప సురేశ్-యశోద దంపతుల కుమారుడైన రాజేశ్కు పుట్టిక నుంచి రెండు కాళ్లు, చేతులు ముడుచుకుపోయాయి. గ్రామంలోని ఫ్లోరైడ్ నీటిని త
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బోథ్ మండలంలో అరగంటపాటు ఈదురుగాలులతో కూడిన వర్షంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. బోథ్ మార్కెట్ యార్డుతోపాటు సొనాల, �
నిర్మల్ జిల్లాలో మ్యూల్ అకౌంట్స్ ద్వారా సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపిన ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని సబ్ మారెట్లో జొన్న విక్రయంలో జాప్యం జరుగుతున్నదని రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. 25 రోజులుగా మారెట్ యార్డులో పడిగాపులు గాస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ పూర్�
దేశం, రాష్ట్రంలో రైతాంగం ఎదురొంటున్న సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్ తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ నిర్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే మైనార్టీ గురుకులాల వ్యవస్థ గాడి తప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అరకొర వసతులు, సవాలక్ష సమస్యలకు నిలయాలుగా మారిన గురుకులాల్
వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్�
మేము రైతు నేస్తాలం. కరెంటు షాక్కు బలైన మూగజీవాలం. మా వంటి చావు ఏ జీవికి రావొద్దని ఆత్మఘోష వినిపిస్తున్నం.. మాది, మా యజమాని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్(నర్సింగాపూర్)కు చెందిన బొడ్డు సత్�
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియను పకాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ క�