Drinking water | ఆర్వో ప్లాంట్ మరమ్మత్తులు చేయించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. కార్మికులు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. మూడో రోజైన సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కె) గ్రామంలో పశు వైద్యాధికారులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ ఎద్దు ప్రాణాల్ని కాపాడారు. గ్రామానికి చెందిన రైతు బందెల శంకర్కు చెందిన ఎద్దు నాలుగు రోజులుగా మూత్రం చుక్క�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతుండడంతో సాగుకు నీరు అందక పంటలు వట్టిపోతున్నాయి. కేసీఆర్ సర్కారు హయాంలో నిండుకుండలా ప్రవహించిన గోదావ
అదో మారుమూల గిరిజన గ్రామం. ఒకటి నుంచి ఐదు తరగతుల్లో 36 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కడే ఉపాధ్యాయుడు ఉండడంతో బోధన ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో పెందూర్ సరస్వతి పాఠాలు చెప్పడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిం�
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్-సీపీఐ కూటమి గెలుచుకుందని
ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు.