ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై కరువు ఛాయలు అలుముకున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు వేసవిని తలపిస్తున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతుండగా
ప్రజల భద్రత, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో దేవాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మంచిర్యాల �
చెన్నూర్ పట్టణంలోని బీఆర్ఎస్ నాయకులను గురువారం స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చెన్నూర్ పట్టణ ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవెల్లి మహేశ్ మాట్
చెన్నూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఓట్లు తొలిగించే కుట్రలు జరుతున్నాయనే అనుమానాలున్నాయని ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కలగూర రాజకుమార్ పేర్కొన్నారు. గురువారం భీమా�
ACB Net | ఆదిలాబాద్లో నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , అసిస్టెంట్ ఇంజనీర్ లను ఏసీబీ ట్రాప్ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది.
ఎల్నినో ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతున్నది. వర్షాలు లేక సాగునీరు అందని దుస్థితిలో పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా పొలాలు, చెలకలు నోరెళ్లబెట్టి వర్షాల కోసం ఎదురుచ
ఆశ్రమ పాఠశాల, గురుకులాల్లో అధికారుల నిర్లక్ష్యంతో అందులోని పేద విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. చదువుల సంగతి ఎలా ఉన్నా కనీసం కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి నెలకొన్నది. వసతి గృహాల్లో నెలకొన్న దుస్�
కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బుధవారం గ్యా స్ లీక్ అయి పెను ప్రమాదం తప్పింది. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేస్తున్న క్రమంలో గ్యాస్�
CCI : ఆదిలాబాద్లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పునఃప్రారంభం కోసం బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఫలించనుంది. కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి గౌడ(Kumaraswamy Gouda)తో జరిపిన చర్చలు సఫలమవ్వడమే అందుకు కారణం.
KTR | 1980వ దశకంలో ఏర్పాటు చేయబడ్డ సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ఒకదశలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
నిర్మల్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ గందరగోళంగా తయారైంది. నకిలీ ఓట్లను తొలగించి, అసలైన ఓటర్లను గుర్తించి, 2002 నాటి ఓటరు జాబితా వివరాలతో మ్యాపింగ్ చేస్తూ కొత్త జాబితా రూపొం�
వానకాలం కలిసిరాక అన్నదాతలు ఆగం అవుతున్నారు. కాలం ప్రారంభమై నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడం లేదు. ఆరంభంలో కొంత కురిసినప్పుడు రైతులు కొందరు విత్తనాలు విత్తారు. అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు
విద్యార్థులు చదువును మధ్యలో మానేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భావేశ్ మిశ్రా ఆదేశించారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తన