అధికారులు జొన్నల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు.
నిర్మల్ జిల్లాలో బెల్ట్ దుకాణాలు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సామాన్యులు, లేబర్లను మచ్చిక చేసుకొని వైన్స్లు ఓపెన్ కాకముందే బెల్ట్ దుకాణాలు తెరుస్తున్నారు.
2026-27 సీజన్కు సంబంధించి మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల మంది రైతులు ఉండగా.. వానకాలంలో పత్తి, సోయా, కంది, మక్క పండిస్తారు.
Bharat Chauhan | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏజెన్సీ దళితులను మోసం చేశారని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు భరత్ చౌహన్ ఆరోపించారు.
Organic Crops | రసాయన ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలను పండించాలని తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు డాక్టర్ గౌరీ శంకర్ , డాక్టర్ శివలక్ష్మి రైతులను సూచించారు.
“ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి కూడా తీయలేరు.” ఇదీ మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి గతంలో చేసి
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కల క
రానున్న వర్షాకాలం నేపథ్యంలో విపత్తుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు న్యూఢి
Crop Diversification | రైతులు సాంప్రదాయ పంటల బదులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, పంటల మార్పిడి వైపు దృష్టిని సారించాలని కేవీకే శాస్త్రవేత్త సాధ్వి కోరారు.
అష్టకష్టాలు పడి మక్క పండించిన రైతులు, వాటిని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మార్క్ఫెడ్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో నత్తనడకన సేకరణ చేపడుతుండగా, రాత్రీ.. పగలూ పడిగాపులు కాయాల�
కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుపై తీవ్ర చర్చ సాగుతున్నది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వర్గాల మధ్య పో�