Chennai Super Kings | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రం ముత్యంపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మండల ప్రీమియర్ లీగ్ మినీ సీజనల్ వన్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం అట్టహాసంగా ముగిసింది.
Financial assistance | అనారోగ్యంతో సంవత్సరం క్రితం మృతి చెందిన తాండూర్కు చెందిన ఫోటో గ్రాఫర్ పంబాల రమేష్ కుటుంబానికి ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కుటుంబ భరోసా నుంచి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు.
Joinings | కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి చెందిన పలువురు కార్మికులు, పలువురు మైనార్టీ నాయకులు పోలవేణి పోషన్న ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. జైనథ్, భోరజ్, బేల మండలాల్లో భారీ వర్షం పడింది. చేలు, రహదారులు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి, మక్క, స�
ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) ఓటర్ల జాబితాను పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
గుట్టుచప్పుడు కాకుండా పత్తి కొనుగోళ్లను ప్రారంభించడం సమంజసం కాదని, రైతులకు భయపడే అతి తక్కువ మంది రైతులతో కలిసి ప్రారంభించి అన్నదాతలను అవమానించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు
స్నేహ(కౌమార దశకు భద్రత, పోషకాహారం, సాధికారత, ఆరోగ్యం) కార్యక్రమం ప్రధాన లక్ష్యం 15-18 సంవత్సరాల వయస్సు గల యువతులను శక్తివంతం చేయడమేనని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Kapas Kisan Aap | రైతులు తాము పండించిన పత్తిని సీసీఐకు అమ్మాలంటే ప్రతి రైతు వ్యక్తిగతంగా ‘ కపాస్ కిసాన్ ’ అనే మొబైల్ యాప్ను కలిగి ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి సారిక రావు తెలిపారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో విషాదం చోటుచేసుకున్నది. కొడుకు పుట్టలేదన్న మనస్థాపంతో 9 నెలల చిన్నారితోసహా మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో వర్గపోరుతో సతమతమవుతున్న ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా కమిటీ(డీసీసీ) అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త