పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లభించింది. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువు అభ్యసించేలా చర్యలు తీసుకొన్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచ�
ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ తొలి విడుత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్గాంధీ పాలి
నిర్మల్ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు బస్సుల ఫిట్నెస్పై యాజమాన్యాలు దృష్టి సారించకపోవడం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది. 15 ఏండ్లకు పైబడి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిప్పుతున్న
Jainoor | ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫారెస్ట్ రేంజ్ ఆధికారి రమేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదివాసి సంఘాలు గురువారం నిరసన తెలిపాయి.
ఎన్నికల వేళ సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం చేతికొచ్చాక బోనస్ చెల్లింపుల్లో కాలయాపన చేస�
ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను చిగురింప చేస్తున్నాయి. జిల్లాలో ఈ సీజన్లో 5.91 లక్షల ఎకరాలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఏటా జూన్ మొదటి వారంలో రై
సంక్షేమ ఫలాలు అన్ని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 99 రోజుల ప్రణాళిక �
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రూ.1.25 కోట్ల తో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, సముదాయ భవనాలను జిల్లా కలెక్టర్ కె. హరిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి , ఖానాపూర్ ఎమ్మెల్యే వె
రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జొన్నలు కొనుగోలు చేసి లోడింగ్ చేయకపోవడంతోనే మనస్తానికి గురై తన తమ్ముడు నుగురే పాండురంగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత రైతు అన్న నుగురే నారాయణ ఆరోపించారు.