Teej Celebrations | తీజ్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బంజారా యువసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా పేరుగాంచింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధి ప్రత్యేక దృష్టి సారించింది. ఫలి�
ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని వానకాలం ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ ఏడాది 5.91 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 4.26 లక్షల ఎకరాల్లో పత్తి, 78 వేల ఎకరాల్లో సోయా, 45 వేల ఎ�
స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు గడస్తున్నా.. ఆదివాసులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. కనీసం కూడు, గూడు, గుడ్డ, భూములకు హక్కు పత్రాలు కావాలని ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లన
భైంసా మండలంతో పాటు దిలావర్పూర్, నర్సాపూర్, లోకేశ్వరం మండలాల్లోని ఆలయాలు, ఇండ్లు, బెల్టు షాపుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠాను శనివారం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్ నిర్మూలనకు విసృ్తత అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్స అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా వైద్య ఆ�
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో పౌరసరఫరాల శాఖ తీరుపై
Vedma Bhojju | కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గం ఖానాపూర్లో జరుగుతున్న ఓ అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫోటోకే దిక్కు లేకుండా పోయింది.