వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్ విద్యుత్ శాఖ ఏడీఈ టీ. శ్రీనివాస్ సూచించారు.
Ganja Cultivation | కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పరిధిలో వ్యవసాయ భూమిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 1,245 గంజాయి మొక్కలు, 11 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకో�
Ganesh Festival | మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్లలో శివగణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో 33వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
Ganesh festival | గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకోనున్న ఘననాథుడికి ఊరూరా భక్తిశ్రద్ధలతో ఉత్సవా లను ప్రారంభించారు.
Environmental Protection | పర్యావరణ పరిరక్షణకు నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని మాలేగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా వినూత్న కార్యక్రమం చేపట్టారు.
KCR | అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, దళితుల హక్కుల కోసం పోరాడిన ఏకైక నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని ముఖ్రా (కె) గ్రామస్తులు ఉద్ఘాటించారు. కేసీఆర్ పాలనలోనే దళితులకు నిజమైన గ�
CEO Sudarshan Reddy | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిర్దేశిత గడువు లోగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించ
Adivasi Rights | ఆదివాసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కుల పరిరక్షణతో పాటు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఐటీడీఏ కేంద్రాల ముట్టడి నిర్వహిస్తున్నట్లు తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర�
CM Relief Fund | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను ఏఎంసీ చైర్మన్ ముకాడే ఉత్తమ్ పంపిణీ చేశారు.
BRS |కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తుంది అని బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ�
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై ఈనెల 10న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీ ఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు