నిధులు, నీళ్లు, నియామకాలు నినాదంతో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం .శ్రీరమేష్ అన్నారు.
ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టులో తమ భూములతోపాటు పట్టణం నుంచి వచ్చే రహదారిపోతే తమకు ఉపాధి లేకుండా పోతుందని అనుకుంటవాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. రైతులతోపాటు స్థానికులు ఆదిలాబాద్ కలెక్ట
అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్చార్జి మంత్రి రైతుల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంత కార్యక్రమాల్లో నిమగ్నమవ�
కనకదుర్గ చిట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి ఏళ్ల తరబడి తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 93 మంది బాధితులకు పోలీసుల చొరవతో న్యాయం జరిగింది. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ స�
Jail Bharo | క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం పిలుపునిచ్చారు.
Congress Leaders | ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వర్గం ఫైర్ అవుతోంది. పార్టీ కోసం పనిచే�
Villagers Protest | ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టు కోసం తమ గ్రామ రోడ్డును తీసుకుంటే మొత్తం గ్రామాన్ని తీసుకోవాలని కోరుతూ అనుకుంటా గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
Lady Doctor | మహిళా డాక్టర్ లేక బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి కార్మిక కుటుంబాల మహిళలకు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు, నాయకుల విజ్ఞప్తి మేరకు గోలేటి డిస్పెన్సరీలో మహిళా డాక్టర్ను నియమించింది సింగరేణి యా
ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం అందిం చే పంట నష్టపరిహారం పరిహాసంగా మారింది. గతేడాది జిల్లా వ్యాప్తంగా ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు అన్నదాతను అపార నష్టానికి గురిచేశాయి. వాగులు, వంక లు పొంగ ప్రవహించడంతోపా�
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల పరిస్థతి రోజురోజుకూ దీనస్థితిగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వైద్య శాఖలో పనిచేస్తున్న వారికి 18 నెలలుగా జీతాలు అందని పరిస్థితి
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని ఆకొండపేటలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతనంగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికుల కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిషరించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించకుండా నిర్లక్ష్యంగా వ�
CMR Works | జిల్లాలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్ , సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులు, రీ-సర్వే పనులు తదితర కార్యక్రమాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు ఆదేశించారు.
Mancherial | మృతదేహం తరలింపుపై అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటికి తీసుకెళ్తున్న మృతదేహాన్ని మార్గమధ్యలో అడ్డగించి, తిరిగి ఆస్పత్రికి తీసుకువచ్చి, తమ అంబులెన్స్లోనే వె�