‘మున్సిపాలిటోళ్లు నా బర్ల కొట్టం కూలగొట్టారు.. ఇదేంటని అడిగితే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెబితేనే కూలగొట్టామని చెప్పారు. దీంతో నా 20 బర్లను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో తోలగా మరుసటి రోజు కాంగ్రెసోళ్లు
లంచం ఇచ్చినా పని చేయలేదని విసిగి వేసారిన ఓ రైతు అధికారికి డబ్బులిచ్చే వీడియోలు బయటపెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మానవపాడు మండలం చెన్నిపాడుకు చెందిన శివశంకర్�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో నిబంధనలు ఉల్లంఘించి భూముల డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముంబయి జాతీయ రహదారికి అతి దగ్గరలో ఉన్న మునిపల్లి మండల కేంద్రంతో పాటు �
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపుపై సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రమవుతున్న నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్
భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసి, మధ్యవర్తి ద్వారా రూ.10 వేల లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ప్రభు త్వం స్పష్టం చేయడంతో అది ఏ మేరకు సాధ్యమవుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతిని రెఫరెండంగా భావిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. భూ భారతితో భూ వివాదాల్లేని తెలంగాణ చూస్తామన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం గందరగోళంగా మారింది. ఓవైపు దరఖాస్తుదారులకు ఫీజులు చెల్లించాలని నోటీసులు వస్తూంటే.. మరోవైపు ఇప్పటికీ మొదట దశ ప్రక్రియ కూడా పూర్తి కాని దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిర
Land registration | వివిధ కార్పొరేషన్ల ద్వారా గతంలో అర్హులైన వారికి భూ పంపిణీ పథకం కింద అందించిన ఎన్ఎస్ఎఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేయించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు, బోధన్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్�
ఆంధ్రప్రదేశ్లో భూమి రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీచేసింది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ శనివారంనుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్ర�
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం మాడ్గుల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయవిక్రయదారులు సర్వర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని ప్రభుత్వానికి చలాన�
AP News | ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల
ఓ సర్వేయర్ భూమిని సర్వే చేసిన రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో శన�
ధరణి పోర్టల్ మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచింది. బుధవారం భూముల రిజిస్ర్టేషన్, స్లాట్ బుకింగ్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రభుత్వం ధరణి పోర్టల్ సవరణలో భాగంగా డిసెంబర్ 12 సాయంత్ర�
జిల్లాలో రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారం ప్రహసనంగా మారింది. అడుగడుగునా అవంతరాలు ఏర్పడుతుండడంతో దరఖాస్తుదారులు పనుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సమస్యల పరిష్కారానిక�