ఆస్తి రాయించుకొని వెళ్లగొట్టారని వృద్ధుడు తహసీల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కోహెడ మండలం ఒగులాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు మెరుగు చంద్రయ్య పిల్లలు చూడటం లేదని, తన పేరున ఉన్న భూమిని రిజిస్ట్రేష�
ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వసూలు రాజాగా మారా డు. కొన్నేళ్లుగా ఇకడే తిష్ట వేసి ప్రతి ఫైలుకు ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో అఫ్రూవల్ చేసి న ఫైల్స్ అన్ని �
తన పేరుపై ఉన్న భూమి తనకు తెలియకుండానే వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ కావడంతో బాధిత మహిళా రైతు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.
పది రోజులుగా పలు గ్రామాలకు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలను వెంటనే పునఃప్రారంభించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఏదుల మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏదుల మండల సాధన సమితి ఆధ్వర్యంల�
వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయకుండా ధికారులు తప్పించుకుంటున్నారని మనస్తాపానికి గురైన భగవాన్ అనే రైతు తహసీల్దార్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Suicide attempt | భూ రిజిస్ట్రేషన్(Land registration) నిలిపివేయాలనిఓ రైతు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహ త్యాయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాచకొండ గుట్టల్లో భూ మాయ కొనసాగుతున్నది. దశాబ్దాల కిందటే అమ్ముడుపోయిన భూములకు మళ్లీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మ్యుటేషన్ కాకపోవడాన్ని ఆసరాగా చేసుకొని రియల్ దళారులు కొండలు, గుట్టల్లో కాసుల పంట పం
తన భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దాన్ని రద్దు చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వృద్ధురాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసనకు దిగింది. సూర్యాపేట జిల్లా మోతె మం�
నారాయణపేట జిల్లా గుండుమాల్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన రైతు మల్లేశ్ తన పొల
Janagama | జనగామ జిల్లాలో రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సవరించి, నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని ధరణి కమిటీ చైర్మన్ కోదండ రాంరెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని బొమ్మరాశిపేట గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు తహసీల్ ఆఫీసులో ధరణి ఆపరేటర్గా కొనసాగుతున్న వ్యక్తి లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడంటూ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. తహసీల్ కార్యాలయంలో ధరణి వ్యవహా�