ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్న ధరణిని తాము అధికారంలోకి వస్తే రద్దుచేస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడడంపై రైతులు, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో లోపాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ‘ధరణి’కి శ్రీకారం చుట్టారు. ధరణి రైతులు, భూ హక్కుదారుల్లో కొండంత ధైర్యం నింపిందంటే అతిశయోక్
ఒకప్పుడు రోజులు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప కాని భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కేసీఆర్ సర్కారు తెచ్చిన ‘ధరణి’ రైతన్నకు కొండంత ధీమానిచ్చింది.
Dharani | ఒకప్పుడు భూమి హక్కుల మార్పిడి అంటే కైలాసం ఆడినట్టే ఉండేది. ఒక నిచ్చెన ఎక్కామని సంతోషపడే లోపే పాము మింగేసేది. నానాకష్టాలు పడి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పూర్తయిందని సంతోషపడేలోపే, మ్యుటే�
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి 2014-15 జూలై నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,229 కోట్లు. 2022-23 మార్చి నెలలో వచ్చిన ఆదాయం రూ.1,389.49 కోట్లు. అంటే.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐదారు నెలల్లో వచ్చిన �
నవమాసాలు మోసి కని పెంచిన తల్లిపైనే కక్షగట్టాడు. విద్యాద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేస్తే ఆస్తి కోసం ఉన్మాదిలా మారాడు. చెల్లెలికి నాలుగు ఎకరాలు రాసిచ్చినందుకు కక్ష పెంచుకున్నాడు.
నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి త�
Fake Documents | నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్నగర్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చే
భూ వివరాలను సరళీకృతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర భూ వ్యవహారాలకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు 7 కోట్ల మంది వినియోగించు�
స్టాం పులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు సాధించింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్వేవ్ ఇబ్బంది పెట్టినా 2021-22లో భూ లావాదేవీల జోరు తగ్గలేదు
అన్ని వసతులతో పరిశ్రమల ఏర్పాటుకు రెడీ ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాలవారీగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌల�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీ కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో ముమ్మారంగా సాగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చేపట్టిన పోడు భూముల హక్కు ప�
వివిధ జిల్లాల్లో గ్రామసభల నిర్వహణ హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. రాష్ట్�