స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి 2014-15 జూలై నుంచి నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రూ.1,229 కోట్లు. 2022-23 మార్చి నెలలో వచ్చిన ఆదాయం రూ.1,389.49 కోట్లు. అంటే.. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఐదారు నెలల్లో వచ్చిన �
నవమాసాలు మోసి కని పెంచిన తల్లిపైనే కక్షగట్టాడు. విద్యాద్ధులు నేర్పించి ప్రయోజకుడిని చేస్తే ఆస్తి కోసం ఉన్మాదిలా మారాడు. చెల్లెలికి నాలుగు ఎకరాలు రాసిచ్చినందుకు కక్ష పెంచుకున్నాడు.
నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న భూ రిజిస్ట్రేషన్ల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి త�
Fake Documents | నకిలీ ధ్రువపత్రాలతో స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురిని హయత్నగర్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చే
భూ వివరాలను సరళీకృతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర భూ వ్యవహారాలకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు 7 కోట్ల మంది వినియోగించు�
స్టాం పులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు సాధించింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్వేవ్ ఇబ్బంది పెట్టినా 2021-22లో భూ లావాదేవీల జోరు తగ్గలేదు
అన్ని వసతులతో పరిశ్రమల ఏర్పాటుకు రెడీ ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాలవారీగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌల�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీ కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో ముమ్మారంగా సాగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చేపట్టిన పోడు భూముల హక్కు ప�
వివిధ జిల్లాల్లో గ్రామసభల నిర్వహణ హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. రాష్ట్�
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిషారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసలైన, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే ప్
ఏడాది పూర్తిచేసుకొన్న పోర్టల్ 10 లక్షలకుపైగా లావాదేవీలు పూర్తి 5.17 లక్షల ఫిర్యాదుల పరిష్కారం పోర్టల్ విజయంపై కేసీఆర్ హర్షం అధికారులకు ప్రత్యేక అభినందన సీఎం మూడేండ్ల కష్టానికి ప్రతిఫలం భూ సమస్యలు లేని
సినీ నటుడు అల్లు అర్జున్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జనవాడ శివారులో రెండు ఎకరాల ఐదు గుంటల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీన్ని శుక్రవారం శంకర్పల్లి తాసిల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుక