ఇక నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను పూర్తిగా తహసీల్దార్లే చేపట్టనున్నారు. ఇప్పటివరకు తహసీల్దార్తోపాటు, డిఫ్యూటీ తహసీల్దార్ ఇద్దరికీ ధరణి లాగిన్ సౌకర్యం ఉండగా.. ఇకపై ఒక్క తహసీల్దార్కే ల
రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున అక్రమ భూ లావాదేవీలు జరిగిన ఉదంతంలో విచారణ ఇంకా కొనసాగుతుండగా, ఇప్పటివరకు అసలు పాత్రధారులెవరు? సూత్రధారులెక్కడ? అనేది తేలలేదు. ఈ నేపథ్యంలోనే ధరణి కమిటీ ముందు బుధవారం రంగారె
ధరణి పోర్టల్పై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండోసారి బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్మిట్టల్ ధరణి పోర్టల్పై కమిటీకి సమగ�
భూ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సచివాలయంలో తొలిసారి సమావేశమైంది. కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్కుమార్, రేమండ్పీటర్, మధుసూదన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల�
ఉమ్మడి పాలనలో రైతులు అరిగోస పడ్డారు. సరిపడా కరెంట్ లేక, అస్తవ్యస్తమైన భూ రికార్డులతో ఆగమయ్యారు. పాసుబుక్కుల్లో భూములు తారుమారు కావడంతో తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరిగితిరిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో తెలం�
ధరణి ఎత్తేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి.. ధరణి వల్లే తమ భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి... ధరణి వల్లే రైతులకు మేలు జరిగిందని.. ఈ వ్యవస్థ ఇలానే ఉండాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎక్కే మెట్టు.. దిగే మెట్టు అన్నట్లుండె.. రైతులు, భూ యజమానులు ఉసూరుమంటూ తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాలె. బంట్రోతు నుంచి పెద్ద సారు వరకు అందరి చేయీ తడపాలె. అయినా.. పని అవుతు�
Dharani | ధరణిలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. మార్పులు చేర్పులు చేస్తున్నది. ఇప్పటికే పలు మాడ్యుళ్లను చేర్చగా, తాజాగా మరో 8 ఆప్షన్లను ప్రభుత్వం కల్పించింది.
చరిత్రను మలుపు తిప్పడంలో, గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపడంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తన వెంట నడిచే ప్రజా సమూహాలకు ఆశావాదం, ధైర్యం నూరిపోయడంలో తనకు తానే సాటి అని ఆయన మరోసారి నిరూపించారు. దశాబ్దాల తెల
ఏండ్ల తరబడి అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల కల నెరవేరబోతున్నది. పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,217 మందికి చెందిన 5,875 ఎకరాల భూములకు పట్టాలు సిద్�
‘ధరణి’ పోర్టల్తో భూమి రిజిస్ట్రేషన్ పది నిమిషాల్లో పూర్తవుతున్నది. ఐదు నిమిషాల్లో పట్టా చేతికి వస్తున్నది. గతంలో రిజిస్ట్రేషన్లు, పట్టాలు దళారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండేవి. వాళ్లు రాసిందే రాత
ధరణి పోర్టల్ వచ్చిన తర్వాతే భూ రికార్డులపై చైతన్యం పెరిగిందని ప్రముఖ న్యాయవాది పెండం వరప్రసాద్ అన్నారు. గతంలో పట్వారీలు, పైరవీకారులు రాసిందే రాతగా, గీసిందే గీతగా ఉండేదని, ఆ వ్యవస్థను ధరణి సమూలంగా మార్�
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.