నిర్మల్, ఫిబ్రవరి 23 : తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రభు�
కుంటాల మండల ప్రజల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ మహాదేవి జాతర బుధవారంతో ముగిసింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పోటెత్తడంతో పండుగ వాతావరణ నెలకొన్నది. వేద పండితులు శ్రీ గురుమాంచి చంద్రశ�
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 2020-21 ఆడిట్ అభ్యంతరాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కా�
లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో హైదరాబాద్కు చెందిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణ పోలీ�
నిర్మల్ అర్బన్ ఫిబ్రవరి 14 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ -మన బడి కార్యక్రమాన్ని చేపట్టింది. దీ
నిర్మల్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రుకుల పాఠశాలలో బద్దం భోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కెజిబి�
కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో అమలు చేస్తున్న ఆత్మ నిర్మాణ్ భారత్-పట్టణ ప్రగతి రుణాల్లో దేశంలోనే నిర్మల్ మున్సిపాలిటీకి మొదటి స్థానం దక్కి�
నిర్మల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరిని �
ఆదిలాబాద్ : పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్లో రూ. 38 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీ�
ర్మల్ జిల్లా బాసర గ్రామంలోని దస్తగిరి గుట్టపై 10వ శతాబ్దం నాటి కల్యాణి చాళుక్యుల శాసనాన్ని కొత్త తెలంగాణ బృందం గుర్తించింది. ఈ శాసనంలో కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు, రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయున
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని గండి రామన్న శివారులో గల నంది గుండం దుర్గామాత దేవాలయం నాలుగో వార్షికోత్సవానికి ఆదివారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. మంత్రి దంపతులకు ఆలయ పూజారుల�
నిర్మల్ జిల్లాకే తలమానికంగా నిలిచేలా రూ.3 కోట్ల నిధులతో మహాలక్ష్మీ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఒక్క మొక్కా లేకుండా చర్యలకు ఆదేశాలు.. సాగు చేస్తే రైతు బంధు, రైతు బీమా బంద్ విస్తృతంగా అవగాహనకల్పిస్తున్న పోలీసులు నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 5 : నిర్మల్ను గంజా యి రహిత జిల్లాగా మార్చేందుకు సర్కారు చర్యల�
నేటి నుంచి వంద రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్మల్ జిల్లాలో 1050 పాఠశాలల్లో అమలు నిర్మల్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ) 4 : తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో శనివారం నుంచి పఠన (రీడ్- చదువు, ఆనందించు, అభ�
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండల కేంద్రంలోని పద్మావతి మండల సమాఖ్య సమావేశ మందిరంలో 41 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక�