తెలంగాణలో అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమప్రాధాన్యం ఇస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకునేలా తెలంగాణ సర్కారు సాయం అందిస్తున్నది రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి �
నిర్మల్ : రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ల�
నిర్మల్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం ఆయన పేద ముస్లిం కుటుంబాలకు రంజ�
నిర్మల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో దళిత కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని 52 మం�
నిర్మల్ : జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గురువారం నిర్మల్ లో వడ్ల కొనుగోలు సంబంధించి అధికారులు, మిల్లర్లు, లారీ యజమ�
నిర్మల్ : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిప�
నిర్మల్, ఏప్రిల్ 7: పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చదనంతో వెల్లివిరుస్తాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్ల�
నిర్మల్, ఏప్రిల్ 6: జిల్లా కేంద్రంలో భారత రత్న డా. బీఆర్. అంబేద్కర్ భవన్ ఏర్పాటుతో మూడున్నర దశాబ్దాల కల నెరవేరిందని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సుమారు ర
నిర్మల్, ఏప్రిల్ 6 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ దూర దృష్టితో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మన ఊరు – మన బ�
నిర్మల్, ఏప్రిల్ 6 : రాష్ట్రంలోని దళితులకు శాశ్వత ఉపాధి కల్పించి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర�
Indrakaran reddly | రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు. బాజాప్తా వరి వేయండని, మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయ�
నిర్మల్, మార్చి 24: రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర �
రాష్ట్రంలో 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాల్లో కురిసిన తేలికపాటి వానలు హైదరాబాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆదివారం ఉద�
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బంగల్ పేట్ వరకు రూ. 5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బి.టి. రోడ్డు పనులను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా�