నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. పరీక్షల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు
నిర్మల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగా పంటను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం సొంత
Minister Indrakaran reddy | యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు.
Minister Indrakaran reddy | ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు.
నిర్మల్-ఖానాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. రహదారి మధ్య రావి, మర్రి, వేప, చింత చెట్లు దాదాపు 80 వరకు నిర్మాణానికి ఆటంకంగా ఉన్నాయి
పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామీణులకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలతో సత్ఫలి తాలు వస్తుండగా.. ఈ తరహా సేవలను పట్టణాల్లోనూ అందుబాటులోకి
హైదరాబాద్, జూన్ 15 : బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆర్జీయూ�
నిర్మల్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. సోమవారం సారంగాపూర్ మండలంలోని
నిర్మల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శివారులో రూ.35 లక్�
పల్లెలను బాగు చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని హవర్గ గ్రామాన్ని సందర్శించారు. వీధుల గుండా తిరుగుతూ ప్రజల సమస్యలు �
ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ను ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో టెట్ నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో 7734 మ
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో దారుణం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంకటేశ్, భార్గవ్ అన్నదమ్ములు కాగా, వీరికి తిరుపతి అనే వ్యక్తితో గత కొంత
మహాత్మా జ్యోతి బాఫూలే ఇంటర్మీడియట్, డిగ్రీ గురుకులంలో ప్రవేశాలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రాంబాబు తెలిపారు
నిర్మల్: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మామడ మండలం గాయిద్పల్లిలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మం�
నిర్మల్ : వరల్డ్ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధికారులు, స్థానికులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి 15 కిలోమీటర్ల మేర సై�