నిర్మల్ : జిల్లాలోని దిలావర్ పూర్ మండలం బన్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సొన్ మండలం జాఫ్రాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీలు) మంగళవారం జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశార
హైదరాబాద్, జూలై 24: జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు నాంపల్లి ఎడుగుళ్ల ఆలయంలో ప్
నిర్మల్ : జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం గొడుగులు పంపిణీ చేశారు. నిర్మల్ గాంధీ పార్క్ కూరగాయల మార్కెట్లో గుర
నిర్మల్ : జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారుఖీ సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, కంప్యూటర్ గదిన�
నిర్మల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పొంగి పొర్లడంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ పరామార్శించి సరుకుల
నిర్మల్ : భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. సోన్ మండలం జాప్రాపూర్పెం, మాదాపూర్ గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను, రహదారు
హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. డ్యామ్ గేట్లు ఎత్తివేసి నీ
నిర్మల్ : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని అభిలషించ�
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని వర్ష ప్రభావిత ప్రాంతంలో రెండో రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. డ్రైనేజీలో
నిర్మల్ : కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మ�
నిర్మల్ : రాష్ట్రంలోనే నిర్మల్ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గుల్జార్ �
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ప్రత్యేకించి మాతా శిశు సంరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. దాంతో కార్పొరేట్ స్థాయిలో ప్రభ�