హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. భారీ వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. డ్యామ్ గేట్లు ఎత్తివేసి నీ
నిర్మల్ : పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని అభిలషించ�
నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని వర్ష ప్రభావిత ప్రాంతంలో రెండో రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. డ్రైనేజీలో
నిర్మల్ : కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మ�
నిర్మల్ : రాష్ట్రంలోనే నిర్మల్ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గుల్జార్ �
పాలిటెక్నిక్ కళాశాలల్లో 2022 మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 2,975 మంది విద్యార్థులకు 2,721మంది హాజరుకాగా.. 254 మంది గైర్హాజరయ్యారని కోఆర్డినేటర్
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ప్రత్యేకించి మాతా శిశు సంరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. దాంతో కార్పొరేట్ స్థాయిలో ప్రభ�
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. పరీక్షల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు
నిర్మల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగా పంటను సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం సొంత
Minister Indrakaran reddy | యోగాతో మానవ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలంతా ప్రతి రోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు కూడా యోగాను నేర్పించాలని సూచించారు.
Minister Indrakaran reddy | ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు.
నిర్మల్-ఖానాపూర్ జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. రహదారి మధ్య రావి, మర్రి, వేప, చింత చెట్లు దాదాపు 80 వరకు నిర్మాణానికి ఆటంకంగా ఉన్నాయి
పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రామీణులకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖానలతో సత్ఫలి తాలు వస్తుండగా.. ఈ తరహా సేవలను పట్టణాల్లోనూ అందుబాటులోకి
హైదరాబాద్, జూన్ 15 : బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆర్జీయూ�