రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజ
దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో
నిర్మల్ జిల్లాలో పంటల లెక్క పక్కాగా నమోదవుతున్నది. మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు సాగు వివరాలు సేకరించాలని ఆదేశించగా, వ్యవసాయశాఖ ఆగస్టు 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు సర్వ�
నిర్మల్, ఖానా పూర్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినాయక శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించ�
నిర్మల్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్మల్లో రేపు జరిగే వినాయకుల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో గణేష్ ప్రతిమలు వెళ్లే మార్గంలో �
రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరికలు 15 నుంచి నైరుతి తిరోగమనంఅక్టోబర్, నవంబర్లో భారీ తుఫాన్లు! హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తూర్పు, మధ్య బంగాళాఖాతంలో బుధవారం వాయుగుండం ఏర్పడే అవ�
నిర్మల్ : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున
Kadem project | కడెం ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రారంభమైంది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 19,714 క్యూసెక్కుల వరద వచ్చి చేరుకున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిడటంతో అధికారులు
విద్యా, సాహితీ రంగాలకు ఎనలేని సేవలు ఎన్నో అవార్డులు.. మరెన్నో పురస్కారాలు తన రచనలతో సామాజిక, సాంస్కృతిక చైతన్యం సేవలను స్మరించుకుంటున్న సాహితీ వేత్తలు రేపు నిర్మల్లో విగ్రహావిష్కరణ నిర్మల్, సెప్టెంబర�
జలమే జీవం..బలం..జగం.. సకల జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వర్షం నీటి వృథాను అరికట్టేందుకు విరివిగా చెక్ డ్యామ్లను నిర్మిస్త�
నిర్మల్ : యువతీ యువకులకు ధ్యాన్ చాంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని (ధ్యాన్ చం
నిర్మల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, పర్యావరణహిత గణపయ్యలనే పూజిద్దామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని