నిర్మల్ : గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్మల్లో రేపు జరిగే వినాయకుల నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో గణేష్ ప్రతిమలు వెళ్లే మార్గంలో �
రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరికలు 15 నుంచి నైరుతి తిరోగమనంఅక్టోబర్, నవంబర్లో భారీ తుఫాన్లు! హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తూర్పు, మధ్య బంగాళాఖాతంలో బుధవారం వాయుగుండం ఏర్పడే అవ�
నిర్మల్ : కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున
Kadem project | కడెం ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రారంభమైంది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 19,714 క్యూసెక్కుల వరద వచ్చి చేరుకున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిడటంతో అధికారులు
విద్యా, సాహితీ రంగాలకు ఎనలేని సేవలు ఎన్నో అవార్డులు.. మరెన్నో పురస్కారాలు తన రచనలతో సామాజిక, సాంస్కృతిక చైతన్యం సేవలను స్మరించుకుంటున్న సాహితీ వేత్తలు రేపు నిర్మల్లో విగ్రహావిష్కరణ నిర్మల్, సెప్టెంబర�
జలమే జీవం..బలం..జగం.. సకల జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వర్షం నీటి వృథాను అరికట్టేందుకు విరివిగా చెక్ డ్యామ్లను నిర్మిస్త�
నిర్మల్ : యువతీ యువకులకు ధ్యాన్ చాంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని (ధ్యాన్ చం
నిర్మల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, పర్యావరణహిత గణపయ్యలనే పూజిద్దామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని
నిర్మల్ : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నిర్మల్ పట్టణం శాంతినగర్ �
నిర్మల్ : నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి మూడు నెలల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆ�
సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలు నిరంతరాయంగా కొనసాగాలని, రాష్ర్టాభివృద్ధికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుతూ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బుధవారం 25 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
హైదరాబాద్ : గండి రామన్న దత్తసాయి క్షేత్రం నుంచి కదిలి పాపహరేశ్వర్ దేవాలయం వరకు బుధవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. మొదట దత్తసాయిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశ�
నిర్మల్ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్మల్ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొ
నిర్మల్, ఆగష్టు, 11: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబ�
నిర్మల్, ఆగష్టు 11 : స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్ పట్టణంలోని తిరుమల థియేటర్లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వీక్షించారు. విద్యార్�