చిన్నచిన్న విషయాలకే బలవన్మరణాల దిశగా ఆలోచిస్తున్న వారెందరో! అలాంటి వారికి తన జీవితమే స్ఫూర్తి పాఠం కావాలంటాడు నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట కాలనీకి చెందిన నరేశ్. తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్ని త
గోదావరి నది ఒడ్డున ఆలయ అర్చకులు, అధికారులు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక హారతిని కనులపండు వగా నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయం నుంచి శోభాయాత్రగా గోదావరి నిత్య హారతి ఘాట్కు వచ్చి నది ఒడ్డున అ
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాలనాపరంగా ఈ-గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి సమస్యకూ సత్వర పరిష్కారం చూపుతున్నది. ప్రతి గ్రామపం
Adikmet | హైదరాబాద్లోని అడిక్మెట్లో రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అడికెట్మెట్ ఫ్లైఓవర్పై ఓ బైకు అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం, జిల్లా అటవీ శాఖ కార్యాలయాల్లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ జయంతి, జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, సీసీఎఫ్ శరవ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం సృష్టించిన సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీ భారీ చోరీ ఘటనను నిర్మల్ పోలీసులు వారంలోనే ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు �
శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమర వీరుల త్యాగాలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్మరించుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించ
టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణానికి చెందిన 27వ వార్డ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం దసరా వేడుకలు వైభవంగా సాగాయి. పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు నిర్వహించగా, భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా కనిపించాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్లీల కార్యక్రమాలు ఆకట్టుకున�
Indrakaran reddy | జాతిపిత గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఓ ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మద్దతు ధర రూ.6,060 ఉండగా.. వ్యాపారులు రూ.10,016 పెట్టి కొనుగోలు చేశారు. ఇది మద్దతు ధర కంటే రూ.3,956 అదనం
ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఉద్బోధించారు. విద్యార్థులు మూసధోరణిలో కాకుండా ఇన్నోవేటివ్ పద్ధతిలో పరిశోధనలను �
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలోని రెండు కారు షోరూముల్లో ఒకే రోజు రెండు గంటల వ్యవధిలో దొంగతనం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశా