టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణానికి చెందిన 27వ వార్డ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం దసరా వేడుకలు వైభవంగా సాగాయి. పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు నిర్వహించగా, భక్తుల దర్శనాలతో ఆలయాలు సందడిగా కనిపించాయి. రాత్రివేళ నిర్వహించిన రామ్లీల కార్యక్రమాలు ఆకట్టుకున�
Indrakaran reddy | జాతిపిత గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాపూజీ చూపిన బాటలోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఓ ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మద్దతు ధర రూ.6,060 ఉండగా.. వ్యాపారులు రూ.10,016 పెట్టి కొనుగోలు చేశారు. ఇది మద్దతు ధర కంటే రూ.3,956 అదనం
ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఉద్బోధించారు. విద్యార్థులు మూసధోరణిలో కాకుండా ఇన్నోవేటివ్ పద్ధతిలో పరిశోధనలను �
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలోని రెండు కారు షోరూముల్లో ఒకే రోజు రెండు గంటల వ్యవధిలో దొంగతనం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో ఉన్న కారు షోరూంలో మంగళవారం రాత్రి సినీ ఫక్కీలో చోరీ చేశా
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు లోతట్టు ప్రాంతాలు జలమయం వాయుగుండంగా మారిన అల్పపీడనం నేడు పలు జిల్లాలకు వర్షసూచన హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్�
నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజ
దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో
నిర్మల్ జిల్లాలో పంటల లెక్క పక్కాగా నమోదవుతున్నది. మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు సాగు వివరాలు సేకరించాలని ఆదేశించగా, వ్యవసాయశాఖ ఆగస్టు 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు సర్వ�
నిర్మల్, ఖానా పూర్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినాయక శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించ�