క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, తద్వారా క్రీడల్లో రాణిస్తే ఉత్తమ క్రీడాకారులుగా ఎదుగుతారని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
state level science fair | రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్మల్ జిల్లా కేంద్రంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ర�
విద్యార్థులకు చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆ సక్తిని పెంపొందించేందుకు నిర్మల్ జిల్లా విద్యాశాఖ, ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని సెయింట్ థామస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి సైన్స్ఫె�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వ
భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
రిమ్స్లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల అధికారుల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ను జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ద్�
చారిత్రక అవశేషాలు, ప్రాచీన కట్టడాలకు సాక్ష్యంగా విరాజిల్లుతున్నది నిజామాబాద్ జిల్లా. వేల ఏండ్ల క్రితం నుంచి ఎందరో మహారాజులు, మహావీరులకు రణక్షేత్రంగా నిలిచిందీ గడ్డ.
Minister Indrakaran reddy | రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్లోని రెడ్డి ఫంక్షన్హాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పేద క్రిస్టియన్ల�
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమగ్ర ఓటరు తుది జాబితాకు కసరత్తు వేగంగా సాగుతున్నది. జనవరి 31, 2022 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో ఓటరు నమోదు కార్య�
దివ్యాంగుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపేందుకు, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. గత ప్రభుత్వాలు వికలాంగులను పట్టించుకోకున్నా.. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సమస్యలపై ప్ర