రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ (Arogya Mahila) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
Nirmal | నిర్మల్ : వ్యక్తిగత కారణాలతో ఓ వైద్యురాలు( Doctor ) ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్( Hyderabad )లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
‘సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం’ ద్వారా రాష్ట్ర సర్కారు మత్స్య కార్మికులకు చేయూతనందిస్తున్నది. వారికి జీవనోపాధి కల్పించడంలో భాగంగా చేపలు పట్టుకునేందుకు వలలు, విక్రయించుకునేందుకు వాహనాలు అందిస్తున్నది.
సోన్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల చిన్నారుల చురుకుదనాన్ని చూసి నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి మెచ్చుకున్నారు. బోర్డుపై ఉన్న పదాలను ఓ చిన్నారి చకాచకా చదివి చెప్పడంతో వెరీగుడ్ అంటూ కలెక్టర్ ప్ర�
National Science Day | విద్యార్థులను చదువుతో పాటు ప్రయోగాలవైపు మళ్లించి, భవిష్యత్లో భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు ఈ మాస్టారు. పిల్లలకు సైన్స్ పాఠాలు బోధిస్తూ, ఉపాధ్యాయులకు సై�
తెలంగాణ ప్రభుత్వం.. బీసీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రారంభించిన మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలన్నింటినీ కళాశా�
TSPSC | టీఎస్పీఎస్సీ నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) రాత పరీక్ష సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓ
సమాజ శ్రేయస్సే సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబదేవి ఆలయం వద్ద సంత్ సేవాలాల్ 28
పేదలకు ఖరీదైన వైద్యమందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రూ.1.50 �
Maha Shivaratri | మహాశివరాత్రి వేడుకలకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలతో ఆలయాలన్నీ కాంతులీనుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండగా, అధికారు
Minister Indrakaran Reddy | ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లోని క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్య�
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు