Marriage | మరో ఐదు రోజుల్లో పంచభూతాల సాక్షిగా ఒక్కటి కాబోయే ఆ జంటను మృత్యువు విడదీసింది. పెళ్లి నేపథ్యంలో ఉద్యోగానికి సెలవు పెట్టి సొంతూరికి బయల్దేరిన ప్రేమికుడిని హార్వెస్టర్ బలి తీసుకుంది. ఈ హృద�
Minister Indrakaran Reddy | నిర్మల్ : క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార స�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది.
బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (Formation day) పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలో ఊరూవాడల గులాబీ జెండా పండుగను వేడుకగా జరుపుకున్నారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పండుగా వాతావరణంలో బీఆర్ఎస�
ట్రాన్స్జెండర్ల సేవలు అభినందనీయమని నిర్మల్ పట్టణ సీఐ మల్లేశ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ట్రాన్స్జెండర్ సిరి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆయన ప�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. గత యాసంగిలో వడ్లను కొనబోమని కేంద్రం కొర్రీలు పెట్టినా.. అన్నదాతను తామే ఆదుకుంటామని చెప్పి చివరి గింజ వరకు కొనుగోలు చేసింద�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ అంబేద్కర్ అందరివాడని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల�
స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ (Ambedkar) చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు.
నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ �
Laxminarasimha Swamy Temple | నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం ఉదయం 7.45 గంటలకు లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం నేత్రాలు, సుదర్శన చక్రాన్ని సూ
నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road accidents) ఇద్దరు మరణించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా (Bhainsa) సమీంలోని నాగదేవత ఆలయం వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ బ�
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్ట
రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత దిగజారుడు తనమా? టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడమెంటీ? పది ప్రశ్నపత్రాలు బయటకు పంపి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడమ�
కడెం మండలంలోని అంబారిపేట గ్రామంలో వీధి కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి చెందా యి. బాధితుడు కొండ వేణి కొమురయ్య తెలి పిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి పాక లో గొర్రెలను ఉంచాడు.